2012 నిర్భయ సామూహిక అత్యాచారం మరియు హత్య కేసులో నలుగురు దోషులను ఉరి తీయడానికి ఇంక కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. రేపు తెల్లారేసరికి వారి జీవితాలు పోనున్నాయి. దేశంలో సంచలనం … [Read more...]
కరోనా సోకని ఒకే ఒక సురక్షిత ప్రాంతం
నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నుండి తప్పించుకోవడానికి ఎక్కడకు వెళ్లాలో ఎవ్వరికీ తెలియడం లేదు. ఎక్కడికి వెళ్లినా ఆ వైరస్ కు గురయ్యే ప్రమాదం ఉన్నదని … [Read more...]
రాజ్యాంగంలో `సామ్యవాదం’ పదాన్ని తొలగించండి!
దేశంలో అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న సమయంలో దొడ్డిదారిన నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ రాజ్యాంగం పీఠికలో చేర్చిన `సామ్యవాదం' పదాన్ని తొలగించాలని కోరుతూ నాలుగున్నర దశాబ్దాల తర్వాత … [Read more...]
కీలక నిర్ణయాలు తీసుకుంటున్న భారతీయ రైల్వే
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి గంట గంటకి పెరగటంతో దానిని నియంత్రిచేందుకు వివిధ శాఖలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం భారతీయ రైల్వేశాఖ భారీ స్థాయిలో రైళ్లను రద్దు చేసింది. … [Read more...]
ఆ ముగ్గురు ఎందుకు స్పెషల్?
వేమన ఒక పద్యం రాస్తూ.."పురుషులందు పుణ్యపురుషులు వేరయా" అన్నాడు. స్వతంత్ర భారతావనిలో ముగ్గురు న్యాయమూర్తులకు ఆ వ్యాఖ్యానం బాగా సెట్ అయ్యిది. సర్వోన్నత న్యాయస్థానానికి మొదటి ప్రధాన … [Read more...]
కరోనా సోకిందన్న అనుమానంతో ఆత్మహత్య..!
కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ఢిల్లీలోని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఆసుపత్రి ఐసోలేషన్ వార్డు బ్లాక్నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకున్నాడు.ఈ సంఘటన ఢిల్లీలో బుధవారం … [Read more...]
ఆవుది, అది తాగితే.. కరోనా రాదా..?
భారత్ లో రోజు రోజుకి కారోన వైరస్ వ్యాప్తి శరవేగంగా పెరగడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. చైనాలో పుట్టిన కారోన వైరస్ అతి తక్కువ సమయంలోనే యావత్ ప్రపంచాన్ని చుట్టేసి కోట్లమంది ప్రజలను … [Read more...]
వసంతకాలానికి గూగుల్ డూడుల్ స్వాగతం
రేపు మార్చి 20, 2020 శుక్రవారం ఉత్తర అర్ధగోళంలో వసంతకాలం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో గూగుల్ ఈ రోజు (గురువారం) తన ప్రముఖ డూడుల్ తో వసంతకాలానికి స్వాగతం పలికింది. మనోహరమైన పారాచూట్ … [Read more...]
చికెన్ లో కరోనా ఉందని నిరూపిస్తే కోటి ఇస్తా..!
భారత్ లో కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తిచెందుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 148 కి చేరుకుంది. ఇందులో 123 మంది భారతీయులు కాగా 25 మంది విదేశీయులు ఉన్నారు. ఇక దీని … [Read more...]
ప్రభుత్వ కార్యాలయాల వద్ద థర్మల్ స్క్రీనింగ్
విస్తరిస్తున్న కోవిడ్ వైరస్ 19 పై నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని అప్రమత్త చర్యలు చేపట్టింది. వైరస్ వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా.. మంత్రులు, అధికారులు ,ప్రభుత్వ … [Read more...]
- « Previous Page
- 1
- …
- 461
- 462
- 463
- 464
- 465
- …
- 486
- Next Page »