కరోనా వైరస్ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థను, పారిశ్రామికరంగాన్ని ఆదుకొనేందుకు పన్నులను, వడ్డీరేట్లను తగ్గించడంతోపాటు రూ.2 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనలను ప్రకటించాలని భారత పరిశ్రమల … [Read more...]
గెలిచి ఓడిన బిజెపి
మధ్య ప్రదేశ్ రాజకీయాలు ఇంకో కర్ణాటకని గుర్తుకుతెచ్చాయి. ఈ చదరంగంలో కాంగ్రెస్ ఓడి బీజేపీ గెలిచింది. రేపోమాపో తిరిగి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి కావటం ఖాయం. ఈ సారి ఇందుకు ప్రధాన … [Read more...]
ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫిరెన్సు
దేశానికి కరోనా వైరస్ తాకిడి పెరగడం తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కారోన రక్కసికి సంబంధించి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు వీడియో … [Read more...]
సీఎం పదవికి కమల్నాథ్ రాజీనామా
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి కమల్నాథ్ ఎట్టకేలకు రాజీనామా చేశారు. దానితో గత నెలరోజులుగా జరుగుతున్న రాజకీయ డ్రామాకు తెరపడిన్నట్లు అయింది. గవర్నర్ లాల్జి టాండన్ను కమల్నాథ్ … [Read more...]
ఉపదేశాలు మినహా చర్యలు కనిపించని ప్రధాని ప్రసంగం
ప్రపంచ ప్రజలు అందరు ప్రాణాంతక కరోనా వైరస్ తో భయకంపితులై ఉన్న సమయంలో, మొత్తం ఆర్ధిక వ్యవస్థ చెల్లాచెదురైన పరిస్థితులలో జాతిని ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం రాత్రి … [Read more...]
కరోనాతో రెక్కలు విరిగిన విమానయానం
కరోనా వైరస్ ప్రభావంతో అన్నింటికన్నా ముందుగా కీలకమైన విమానయాన రంగాన్ని దారుణంగా కుంగిపోతున్నది. ఈ మహమ్మారి ప్రభావంతో అతధికంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దవడం, దేశీయంగా కూడా … [Read more...]
నిర్భయ కేసుపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
నిర్భయ నిందితులను ఈ రోజు ఉదయం 5గంటల 30నిమిషాలకు ఉరితీశారు. అనంతరం వారి మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి పంపారు. అయితే వారిని ఉరి తీసిన అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ … [Read more...]
A బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళకి కరోనా ముప్పు
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడి (ఈ వ్యాసం రాసే సమయానికి) 9802 మంది చనిపోగా.. లక్షలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స … [Read more...]
ఆ నలుగురి కథ ముగిసింది
2012 నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురిని ఈ ఉదయం 5.30గంటలకు ఉరితీశారు. అర్ధరాత్రి విచారణ తరువాత, మరణశిక్షను సమీక్షించాలని కోరుతూ దోషుల్లో ఒకరు దాఖలు చేసిన … [Read more...]
ఆ లాయర్ ని కఠినంగా శిక్షించాలని డిమాండ్!
నిర్భయ దోషుల లాయర్ ఏపీ సింగ్ ను కూడా కఠినంగా శిక్షించాలనే వార్త దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. నిర్భయ ఘటన జరిగిన సమయంలో దోషులను సమర్థించిన ఏపీ సింగ్.. రాత్రిపూట అమ్మాయిలు బయట … [Read more...]
- « Previous Page
- 1
- …
- 460
- 461
- 462
- 463
- 464
- …
- 486
- Next Page »