Amanchi Krishna Mohan: ఏపీలో చీరాల నియోజకవర్గం అంటే ముందుగా గుర్తొచ్చేది ఆమంచి కృష్ణమోహన్. రెండు దశాబ్దాలుగా చీరాల నియోజకవర్గంలో పట్టుకొనసాగిస్తూ వస్తున్నారు. కానీ గత ఎన్నికల నుంచి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తనకిష్టమైన చీరాల నియోజకవర్గాన్ని విడిచిపెట్టాల్సిన అనివార్య పరిస్థితులను జగన్ కల్పించారు. ఆయన్ను పర్చూరు నియోజకవర్గ ఇన్ చార్జిగా పంపించారు. అయితే అయిష్టతగానే ఆయన ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు. పర్చూరుకు కంటే చీరాలలో తనకు పట్టుండడంతో అక్కడే ఫోకస్ పెంచారు. హైకమాండ్ ఆదేశాలను పాటిస్తున్నట్టు […]
Chandrababu And Narayana Case: అమరావతి రాజధాని విషయంలో టీడీపీ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని వైసీపీ సర్కారు ఆరోపిస్తోంది. ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని అనుమానిస్తోంది. విచారణల మీద విచారణలు చేయిస్తోంది. గత నాలుగేళ్లుగా ఈ ప్రయత్నంలోనే ఉంది. ఏ చిన్న అవకాశాన్ని జార విడుచుకోవడం లేదు. అయితే ఇప్పటివరకూ ఎటువంటి ఆధారాలు నిలబెట్టే ప్రయత్నం చేయలేదు. కానీ అసైన్డ్ భూముల వ్యవహారాన్ని పట్టుకొని ఒక కేసు నమోదుచేయగలిగింది. అందులో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి […]
Chandrababu- Pawan Kalyan Meet: ఏపీ పొలిటికల్ సర్కిల్ లో చంద్రబాబు, పవన్ హీట్ పెంచారు. పొత్తుల చిక్కుముడులను విప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇందులో లాభనష్టాల పక్కనపెడితే మాత్రం వారిద్దరి కలయిక అధికార వైసీపీని కలవరపెడుతోంది. అయితే ఎప్పటి నుంచో దీనిపై అధికార పార్టీకి క్లారిటీ ఉన్నట్టుంది. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా పొత్తులపై మాట్లాడుతూ వస్తున్నారు. ఆ రెండు పార్టీల కలయికపై మంత్రులు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. పైకి జీవో నంబర్ 1 పేరిట చంద్రబాబును అడ్డుకున్నందుకు […]
PM Modi vs KCR: మునుగోడు ముగిసిపోయినా టిఆర్ఎస్, బిజెపి మధ్య రగడ చల్లారడం లేదు. ఈసారి రామగుండం రూపంలో మరో ఘర్షణ రాజుకుంది. ప్రధానమంత్రి మోడీ రామగుండంలో పర్యటించనున్న నేపథ్యంలో దాని చుట్టూ రాజకీయం అల్లుకుంటున్నది. ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన కర్మగారాన్ని ఇప్పుడు ప్రధాని ప్రారంభించడం ఏమిటని టిఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది.. ఆ పార్టీతో వామపక్షాలు, విద్యార్థి సంఘాలు గొంతు కలుపుతున్నాయి.. రామగుండం ఎరువుల కర్మాగారంలో స్థానికులకే 95% ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.. […]
Director VV Vinayak- Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల్లో మార్చేసాడనే చెప్పాలి..జనవాణి కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించుకునేందుకు ఉత్తరాంధ్ర కి వచ్చిన పవన్ కళ్యాణ్ పర్యటనకి కి అడుగడుగునా ఆటంకాలు సృష్టించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసిందో మనం చూస్తూనే ఉన్నాము..పవన్ కళ్యాణ్ బస చేస్తున్న నోవొటెల్ హోటల్ కి వేల సంఖ్యలో పోలీసులు చేరి అభిమానుల్లో గందరగోళం సృష్టించేసారు. […]
TRS MLAs- Sharmila: వారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. కనుసైగ చేస్తే ఎవరిౖపై అయినా దాడి చేయించగలరు.. అధికారం ఉపయోగించి జైల్లో పెట్టగలరు.. కానీ ఆమెను చూస్తే వారికి వణుకు పుడుతోంది. ఆమె నోటి నుంచి వస్తున్న పదాలతో పరువు పోగొట్టుకుంటున్నారు. ఒక్క మాట నోరుజారి తర్వాత వందల సార్లు తిట్టించుకుంటున్నారు. సమాజంలో పరువు పోగొట్టుకుంటున్నారు. మహిళా నాయకురాలు కావడంతో ఏమీ చేయలేక కాపాడండి మహాప్రభో అంటూ అసెంబ్లీ స్పీకర్ తపులు పట్టారు. ఇజ్జత్ పోతుందయ్యా.. మీరైనా […]
CM KCR: కేసీఆర్ అంటే రాజకీయ చాణక్యుడు. ఏ పని చేయాలనుకున్నా సరే ముందుగానే ప్రిపేర్ అయి ఉంటారు. తాను అకున్న పని చుట్టూ చేయాల్సిందంతా చేసి సమయం కోసం ఎదురు చూసి దెబ్బ కొట్టేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కుంభ స్థలాన్ని బద్దలు కొట్టడం అనే డైలాగ్ అన్నమాట. ఇలా తాను అనుకున్నది అంత పర్ఫెక్ట్ గా చేస్తుంటారాయన. కానీ ఈ మధ్య కేసీఆర్ లో ఎందుకో గందరగోళం […]
తెలంగాణలో సుమారు నాలుగుకోట్ల జనాభా ఉంటే ఒక్క హైదరాబాద్లోనే కోటిపైగా జనం ఉన్నారు. దీంతో ఈ నగరంలో నిత్యం ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటోంది. అయితే వీటిని పరిష్కరించాల్సిన జీహెచ్ఎంసీగానీ ప్రజాప్రతినిధులుగానీ కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Also Read: కేకలు వేసిన పిల్లోడు.. అభినందించిన ఎమ్మెల్యే..! విషయమెంటీ? గతంలో ఎన్నడూ లేనివిధంగా జీహెచ్ఎంసీకి ఈసారి మూడునెలలు ముందుగానే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన […]
జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు హైదరాబాద్లో కురిసిన అకాల వర్షాలతో నగరం ముంపునకు గురైంది. కొన్నిరోజులపాటు నగరం వరదల్లో ఉండటంతో ప్రజలంతా ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రభుత్వం సహాయ చర్యలతోపాటు వరదసాయం ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు హడావుడిగా కొన్ని డివిజన్లలో ప్రభుత్వం 10వేల సాయం అందించింది. అయితే ఎన్నికల సమయంలో డబ్బులు అందించడంపై ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో వరద సాయం నిలిచిపోయింది. టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో […]
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 4నే వెల్లడయ్యాయి. మొత్తం 150 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 56.. బీజేపీకి 48.. ఎంఐఎంకు 44.. కాంగ్రెస్ కు రెండు సీట్లు వచ్చాయి. దీంతో గ్రేటర్ హంగ్ ఏర్పడింది. గ్రేటర్ ఎన్నికల్లో నగరవాసులు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. అయితే ఈసారి అనుహ్యంగా ప్రభుత్వం గ్రేటర్ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించింది. ప్రస్తుత పాలకవర్గం ఫిబ్రవరి 10వరకు కొనసాగనుంది. Also Read: నువ్వుల పేరుతో నిధులు స్వాహా.. అక్షరాల […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోగానీ.. ప్రత్యేక తెలంగాణలోగానీ సీఎంగా ఎవరున్న పాతబస్తీలో మాత్రం ఎంఐఎందే హవా. ఎంఐఎం పార్టీ హైదరాబాద్లో తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. ఐదేళ్లకోసారి జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో క్రమంగా తన సీట్లను సంఖ్యను పెంచుకుంటూ పోతుంది. 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసింది దాదాపు 50స్థానాలే అయినా 44సీట్లను గెలుచుకుంది. తక్కువ స్థానాల్లో పోటీచేసినా ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్.. బీజేపీ.. కాంగ్రెస్ లకు ధీటుగా ఎంఐఎం సీట్లను సాధించడం గమనార్హం. టీఆర్ఎస్ కు 56.. […]
మొన్న జరిగిన దుబ్బాక.. నిన్న జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్.. బీజేపీలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నాయి. ఈ రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ హోరాహోరీ ప్రచారం చేసి విజయం సాధించింది. దుబ్బాక.. గ్రేటర్లో టీఆర్ఎస్ దూకుడు చెక్ పెట్టి తెలంగాణలో తిరుగులేని శక్తిగా అవతరించింది. Also Read: కేసీఆర్ ఫ్యామిలీలో కొత్త మార్పు.. గమనించారా? తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కేంద్రంతో ఫైట్ సిద్ధమయ్యారు. భారత్ బంద్ నేపథ్యంలో […]
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాలేదు. నగరవాసులు టీఆర్ఎస్.. బీజేపీ.. ఎంఐఎంలను సమానంగా ఆదరించడంతో ఆయా పార్టీలకు అటూ ఇటూగా ఒకే రకమైన సీట్లు వచ్చాయి. దీంతో గ్రేటర్లో హంగ్ ఏర్పడింది. దీంతో మేయర్ పీఠం ఎవరికీ దక్కుతుందా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. Also Read: హస్తినలో కేసీఆర్ పోరాటం చేస్తారా? సడన్ టూర్ వెనుక మర్మమెంటీ? టీఆర్ఎస్ 56సీట్లతో గ్రేటర్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. గ్రేటర్లో టీఆర్ఎస్ అత్యధికంగా ఎక్స్ […]
జీహెచ్ఎంసీ ఎన్నిలకు కౌంటింగ్ డిసెంబర్ 4న జరిగాయి. మొత్తం 150 డివిజన్లకుగాను 149స్థానాలకు కౌంటింగ్ పూర్తయింది. ఒక్క నేరేడ్ మెట్ ఫలితం మాత్రం ఆగిపోయింది. స్వస్తిక్ గుర్తున్న ఓట్లను మాత్రమే లెక్కించాలని ఎన్నికల రోజు హైకోర్టు ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది. నేరేడ్ మెట్ లో స్వస్తిక్ గుర్తు కంటే మిగతా గుర్తుల ఓట్లు ఎక్కువగా పోలవడంతో ఎన్నికల కమిషన్ కౌంటింగ్ నిలిపివేసింది. Also Read: డిసెంబర్ 9..ఈ రోజును తెలంగాణ ప్రజలు ఎలా మర్చిపోతారు..? ఆ […]
ముందస్తు అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈసారి జీహెచ్ఎంసీకి కూడా ముందస్తు ఎన్నికలు జరిగాయి. మూడునెలల పాలన ఉండగానే ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఎన్నికలు వెళ్లింది. అసెంబ్లీ ఎన్నికలకు కలిసొచ్చిన ఈ వ్యూహం జీహెచ్ఎంసీ ఎన్నికల మాత్రం టీఆర్ఎస్ కు బెడిసి కొట్టింది. Also Read: రైతుల ఆందోళన.. ప్రతిపక్షాల కుట్రనా..! జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 55.. బీజేపీ 48.. ఎంఐఎం 44.. కాంగ్రెస్ కు 2స్థానాలు దక్కాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో గ్రేటర్లో హంగ్ ఏర్పడింది. […]
గూగుల్ ఉద్యోగి హైదరాబాద్ కార్పొరేటర్ గా మారిన వైనం యువతకు స్ఫూర్తినిస్తోంది. అటు క్లాస్ను, ఇటు మాస్ను అందరినీ ఆకట్టుకుంటూ రెండో సారి తాజాగా 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పోటీచేసి నెగ్గి రాజకీయాల్లో రాణిస్తున్నారు సామల హేమ. Also Read: విజయశాంతి బీజేపీలోనైనా రాణిస్తుందా? సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్మండికి చెందిన సామల రాజు (అలియాస్ కరాటే రాజు), జ్యోతి దంపతుల కుమార్తె సామల హేమ ప్రసుత్తం ఉస్మానియావర్సిటీలో కామర్స్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీలో పీహెచ్డీ చేస్తున్నారు. […]
తెలంగాణపై దండయాత్ర చేసి కేసీఆర్ ఇగోను దెబ్బతీసిన బీజేపీపై భారత్ బంద్ వేళ తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసి తీర్చుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పోలీస్ వ్యవస్థను ఆధునీకరించి బంద్ లు, రాస్తారోలు, హర్తాల్ పై ఉక్కుపాదం మోపిన కేసీఆర్ తొలిసారి స్వయంగా భారత్ బంద్ పిలుపును ఇచ్చి ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్డెక్కాలని ఆదేశించడం విశేషమనే చెప్పాలి. Also Read: భారత్ బంద్ ఎందుకు ? తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది […]