విశాఖపట్నంలో పెను ఉత్పాతం సృష్టించిన ఎల్.జి పాలిమర్స్ నుంచి మరోసారి ప్రమాదకరమైన వాయువు వెలువడుతుంది. ఉదయం వాయువు వెలువడటం నిలిపి వేయగలిగామని సంస్థ నిర్వాహకులు తెలిపారు. విశాఖలో … [Read more...]
విశాఖ ఘటనలో సహాయక చర్యలు సాగిందిలా…!
\ విశాఖ దుర్ఘటన చోటు చేసుకున్న అనంతరం తెల్లవారుజామున 3.30 గంటల డయల్ 100 ద్వారా పోలీసులకు మొదట సమాచారం అందింది. అప్రమత్తమైన కంట్రోల్ రూమ్ సిబ్బంది ఈ విషయాన్ని ఆ ప్రాంత పోలీసు … [Read more...]
వైజాగ్ లో విషాద ఛాయలు!
వైజాగ్ లోని ఆర్ఆర్ వెంటకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు కెమికల్ గ్యాస్ లీక్ అయ్యింది. … [Read more...]
భోపాల్ గ్యాస్ దుర్ఘటనను గుర్తుకు తెస్తున్న విశాఖ గ్యాస్ లీక్!
చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన పారిశ్రామిక ప్రమాదంగా పేరొందిన భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటనను విశాఖపట్నంలో నేటి గ్యాస్ లీక్ పలువురికి గుర్తుకు తెస్తున్నది. అయితే దీని తీవ్రత ఏమేరకు … [Read more...]
విశాఖ గ్యాస్ లీక్ పై జగన్ కు ప్రధాని ఫోన్
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు. విశాఖపట్నం పరిస్థితిపై సమాచారం అడిగి తెలుసుకున్న ప్రధాని అన్ని రకాల … [Read more...]
ఎల్.జి పాలిమర్స్ చరిత్ర ఇదే..!
విశాఖపట్నంలో భారీ ప్రమాదానికి కారణమైన ఎల్.జి పాలిమర్స్ సుమారు ఆరు దశాబ్దాల కిందట ప్రారంభమైంది. ఈ సంస్థ 1961 లో "హిందుస్తాన్ పాలిమర్స్" గా పాలీస్టైరిన్, దానికి అవసరమైన కో-పాలిమర్ల … [Read more...]
స్థానిక రిజర్వేషన్లపై జగన్ కు భంగపాటు!
రాష్ట్ర ప్రభుత్వం చేబడుతున్న పలు ఏకపక్ష నిర్ణయాల కారణంగా వరుసగా రాష్ట్ర హై కోర్ట్ లో ఎదురు దెబ్బలకే గురవుతున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరోసారి స్థానికులకు 75 శాతం … [Read more...]
విశాఖలో భారీ ప్రమాదం…!
భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఇప్పటి దేశం మర్చిపోనేలేదు, ఇంతలో విశాఖపట్నంలో ఒక రసాయన పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన గ్యాస్ లీక్ అయ్యి గాలిలో కలవడంతో ఆ ప్రాంతంలో ప్రజలు ఊపిరి ఆడక ఏడుగురు … [Read more...]
నరసరావుపేటలో ‘మిషన్ 15’
గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో ‘మిషన్ 15‘ పేరుతో కార్యాచరణ అక్కడి అధికారులు ప్రారంభించారు. గుంటూరులో బుధవారం కొత్తగా మరో 12 కేసులు నమోదు అవగా వాటిలో 10 కేసులు నరసరావుపేటల నుంచే … [Read more...]
పక్క రాష్ట్రంతో జాగ్రత్త:కేసీఆర్
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున సీఎం కేసీఆర్ అధికారులకు పలు సూచనలు చేశారు. కర్నూలు సరిహద్దులో గల గ్రామాల్లో అదేవిధంగా గుంటూరు జిల్లా … [Read more...]
- « Previous Page
- 1
- …
- 889
- 890
- 891
- 892
- 893
- …
- 955
- Next Page »