కేంద్రంలో మోడీ సర్కార్ ఇస్తున్న రూ.6 వేలు కలిపి అంతా తామే ఇస్తున్నట్టు వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని బీజేపీ అంటుంది. ప్రచార ప్రకటనల్లో ప్రధాని బొమ్మను కూడా … [Read more...]
రైతులందరికీ భరోసా కల్పిస్తా..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్’ పథకం ప్రారంభమైంది. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ … [Read more...]
ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు షాక్..!
ఎంతో కాలంగా ఏపీఎస్ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పని చేస్తున్న వారికి ఆ సంస్థ షాకిచ్చింది. కరోనా కష్ట కాలంలో ఒకేసారి ఆరువేల మందిపై వేటు వేసింది. శుక్రవారం నుంచి విధులకు హాజరు … [Read more...]
నిరూపిస్తే మీసం తీయించుకుంటా మంత్రి సవాల్..!
పోలవరం ప్రాజెక్టు 70 శాతం పూర్తి చేసినట్లు టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నిరూపిస్తే తాను మీసం తీయించుకుని తిరుగుతానని జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ … [Read more...]
రైతు భరోసా డబ్బులు వచ్చాయి..చెక్ చేసుకోండి!
ఏపీలో 'వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్’ పథకం ద్వారా రైతులకు నగదు జమ కార్యక్రమం ఈ రోజు (శుక్రవారం) ప్రారంభమైంది. నగదు బదిలీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తాడేపల్లిలోని తన … [Read more...]
సలహాదారుపై వేటేసిన సర్కార్..!
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల విషయం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. సలహాదారులకు సలహాలు ఇచ్చే పని మాత్రం ఎక్కడ అస్సలు ఉండదనే విషయం స్పష్టమయింది. ఈ విషయంలొనే సలహాదారుడు రామచంద్రమూర్తి … [Read more...]
ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం..!
పరిశ్రమల్లో ప్రమాదాలు చోటు ఇటీవల కాలంలో చేసుకుంటూనే ఉన్నాయి. విశాఖ ఎల్.జి పాలిమర్స్, చత్తీస్ ఘడ్ లో శక్తి పేపర్ మిల్, తమిళనాడులో మరో పరిశ్రమలో, పిడుగురాళ్ల లో సున్నం పరిశ్రమలో … [Read more...]
ఎల్జి కాలుష్యంపై గత ఏడాదే వారించిన కొరియా!
విశాఖలో అత్యంత ప్రమాదకరమైన విష వాయువును వదిలి 12 మంది మరణంతో పాటు వందలాదిమంది అస్వస్థులు కావడానికి దైర్ట్స్తినా ఎల్జి పాలిమర్స్పై వారి దేశానికి చెందిన దక్షిణ కొరియా ప్రభుత్వమే గత … [Read more...]
అవ భూముల కొనుగోలుకు హైకోర్టు బ్రేక్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్ట్ లో మరోసారి చుక్కెదురైంది. తూర్పు గోదావరి జిల్లాలోని ఆవ భూముల్లో ఇళ్ళ పట్టాలపై కుంభకోణం జరిగిందంటూ హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు అయ్యింది. … [Read more...]
రాజధాని రైతుల కోరిక నెరవేరేనా..!
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న దీక్షలు 150 వ రోజుకు చేరుకున్నాయి. మన అమరావతి మన రాజధాని నినాదంతో రైతులు దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. … [Read more...]
- « Previous Page
- 1
- …
- 885
- 886
- 887
- 888
- 889
- …
- 961
- Next Page »