జీవో నెంబర్ 203 కి సంబంధించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కొనసాగుతుంది. పోతిరెడ్డి పాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం చేసిన వాదన … [Read more...]
బస్సు ఎక్కేందుకు రేడినా!
రాష్ట్రంలో బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ సర్వం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అధికారులు బస్సుల్లో సీట్లు మధ్య సామాజిక దూరం పాటిస్తూ డీలక్స్ బస్సులో … [Read more...]
మద్యం అమ్మకాల కేసు విచారణ వాయిదా..!
లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం అమ్మకాలు జరుపుతున్నారంటూ ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. మద్యం అమ్మకాలను నిలుపుదల చేయాలంటూ మొత్తం మూడు … [Read more...]
సుధాకర్ పై దాడిని ఖండించిన ప్రభుత్వ వైద్యుల సంఘం..!
విశాఖ రోడ్లపై ప్రభుత్వ వైద్యుడిని అర్ధనగ్నంగా చూడటం బాధగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం కన్వీనర్ జయధీర్ అన్నారు. కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్యులపై ఇలాంటి ఘటన … [Read more...]
ఎల్.జి అనుమతులపై చర్చకు బాబు ఛాలెంజ్..!
ఎల్జీ పాలిమర్స్కు వైకాపా ప్రభుత్వం ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదనడం అవాస్తవమని చంద్రబాబు ఆరోపించారు. తప్పుడు ప్రచారంతో రాజకీయ లాభం పొందాలని చూడటం హేయంగా అభివర్ణించారు. జగన్ చేసిన … [Read more...]
ఏపీ, తెలంగాణాలకు కృష్ణా బోర్డు ఝలక్..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతానికి కేటాయింపునకు మించి నీటిని వినియోగించుకున్నందున పలు ప్రాజెక్టుల పరిధిలో నీటి వినియోగం నిలిపివేయాలని కృష్ణా బోర్డు ఆదేశించింది. సాగర్ కుడికాల్వ, … [Read more...]
కోవిడ్ సోకనివారు ఉండరేమో: జగన్
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలే నా బలమని తాను ప్రతి సారి చెబుతున్నానని, మీరంతా ఉత్తమ సామర్థ్యం ఉన్న వారిగా గుర్తించి పూర్తి నమ్మకం, విశ్వాసం మీపై పెట్టానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ … [Read more...]
20 ఏళ్ళ తర్వాత అతిపెద్ద తుఫాన్ “ఎంఫాన్”
ఎంఫాన్ తుఫాన్ అత్యంత తీవ్రమైన తుఫాన్ అని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) చీఫ్ మత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. 20 సంవత్సరాల తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన రెండో అతి పెద్ద తుపానుగా … [Read more...]
బాబు సహా రాజకీయ నేతలకు ‘కరోనా’ కష్టం!
తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న ఒక హాట్ కామెంట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ఎక్కువగా చనిపోయింది వృద్ధులేనని.. 65ఏళ్లు దాటిన వారు ఈ లాక్ డౌన్ లో బయటకు రావద్దని హెచ్చరించారు. వారికి … [Read more...]
ఏపీలో పాఠశాలలు తెరిచేది ఎప్పుడంటే..?
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న బస్సులు తిప్పేందుకు నిర్ణయం తీసుకోగా ఈ రోజు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆగస్టు 3న పాఠశాలలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ … [Read more...]
- « Previous Page
- 1
- …
- 881
- 882
- 883
- 884
- 885
- …
- 961
- Next Page »