హైకోర్టులో ఇచ్చే తీర్పులు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ముందుగానే ఎలా తెలుస్తున్నాయని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. చంద్రబాబు కాల్ లిస్ట్ బైట పెట్టాలని డిమాండ్ చేశారు. చిల్లరి … [Read more...]
హైకోర్టులో ఏపీకి మూడు ఎదురుదెబ్బలు!
ఈరోజు ఏపీ హైకోర్టు లో జగన్ సర్కార్ కి మూడు ఎదురు దెబ్బలు తగిలాయి. అందులో ఒకటి ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను హైకోర్టు ఎత్తివేసింది. … [Read more...]
ఆ జీవోను రద్దు చేసిన హైకోర్టు..!
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో వరుస ఎదురు దెబ్బలు తగుతూనే ఉన్నాయి. పంచాయతీ కార్యాలయలకు రంగులపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 623 జీవోను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. రాష్ట్రంలో … [Read more...]
హైకోర్టు సంచలన ఆదేశాలు..!
విశాఖ వైద్యుడు సుధాకర్ వ్యవహారంపై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐను ఆదేశించింది. 8 వారాల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక … [Read more...]
సర్కార్ నిర్ణయాలపై సర్వే..!
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆరు … [Read more...]
వలస కూలీలకు మరో ముప్పు..!
వలస కూలీల వెతలు అన్ని ఇన్ని కావు. అయినప్పటికీ వందలు, వేల కిలోమీటర్లు వీరు కాలినడకన గమ్యాన్ని చేరుకునేందుకు ముందుకు సాగుతున్నారు. రైలు, రోడ్డు ప్రమాదాలకు బలవుతున్నారు. ఇప్పుడు … [Read more...]
విద్యుత్ బిల్లులను రద్దు చేయండి..!
విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి ఆదాయాలు లేక ప్రజలు అల్లాడుతుంటే దొడ్డి … [Read more...]
ప్రకాశంలో వైసిపి ఆకర్ష్ …. టిడిపి ఇక ఖాళీ!
కొంత కాలంగా మూడు రాజధానులు, శాసన మండలి రద్దు వంటి అంశాలపై ద్రుష్టి సారిస్తున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగనా మోహన్ రెడ్డి తిరిగి ప్రతిపక్ష నేతలను ఆకర్షించడం పట్ల దృష్టి సారిస్తున్నట్లు … [Read more...]
దట్టమైన పొగలు.. పరుగులు తీసిన ప్రజలు..!
విశాఖపట్నం నగరంలోని పారిశ్రామిక ప్రాంతంలో వెలువడిన దట్టమైన పొగలు విశాఖ వాసులను మరోసారి భయ భ్రాంతులకు గురిచేశాయి. ఎల్.జి పరిశ్రమ నుంచి స్టైరీన్ లీకయిన నాటి నుంచి విశాఖ వాసులు ఎక్కడ … [Read more...]
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
కరోనా ప్రభావంతో కేంద్రం విధించిన లాక్ డౌన్ కారణంగా ఆదాయం లేకపోవడంతో రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 శాతమే జీతమే తీసుకుంటున్నారు. జీతాలు, గత రెండు … [Read more...]
- « Previous Page
- 1
- …
- 880
- 881
- 882
- 883
- 884
- …
- 962
- Next Page »