అయితే ఏమైందో కానీ మన మాజీ జడ్జి ‘జడ శ్రవణ్’ బరెస్ట్ అయ్యాడు. ఎప్పుడూ టీడీపీని, చంద్రబాబును మోసే ఈ పెద్దమనిషి తొలిసారి టీడీపీ చంద్రబాబు చేసిన తప్పుల వల్లే ఆంధ్రా ఇలా తయారైందని.. టీడీపీ ఓటమికి చంద్రబాబు చేసిన తప్పులే కారణమని సంచలన కామెంట్స్ చేశారు.
బంగాళాఖాతంలో తుఫానుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కానీ గత ఐదు దశాబ్దాలలో రాష్ట్రంపై దాదాపు 60 తుపానులు ప్రభావం చూపాయి. వాటిలో 36 కు పైగా తీవ్ర, అతి తీవ్రత తుఫాన్ లే. ఒక్క నవంబరు డిసెంబర్ నెలలో 25 తుఫాన్లు ఏర్పడడం గమనార్హం.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు.
వాస్తవానికి తెలంగాణలో సంక్షేమ పథకాలతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయి. సంక్షేమంతో పాటు అభివృద్ధిని కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఆయనకు ఓటమి తప్పలేదు.
వైసిపి ఒంటరి పోరుకు సిద్ధమైంది. తెలుగుదేశం,జనసేన మధ్య పొత్తు కుదిరింది. అయితే ఏపీలో బిజెపి ఎవరితో కలిస్తే అవతల పార్టీతో కాంగ్రెస్ ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంశాలపై కేంద్ర జల శక్తి శాఖ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఉన్నత స్థాయి అధికారుల బృందం హాజరైంది.
రాజకీయాల్లోకి వచ్చి 17 సంవత్సరాల కాలంలో సీఎం సీటు పై రేవంత్ కూర్చోవడం ఆషామాషీ విషయం కాదు. అందులోనూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఆరు సంవత్సరాల్లోనే సీఎం పీఠం దక్కించుకోవడం చిన్న విషయం కాదు.
తిరుమలలో శ్రీవారి నిత్య అన్నదాన నిలయాన్ని 1985 ఏప్రిల్ 6న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రారంభించారు. దీనిని శ్రీ వెంకటేశ్వర నిత్య అన్నదానం కాంప్లెక్స్ అంటారు.
తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా తీరప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. పశ్చిమగోదావరి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో వర్ష తీవ్రత అధికంగా ఉంది.
తెలంగాణలో బిజెపితో పొత్తు పెట్టుకోవడం పవన్ చేసుకున్న సాహసం. అక్కడ బలమైన నాయకత్వం కొరవడింది. బండి సంజయ్ లాంటి నాయకత్వం తప్పించిన తర్వాత బిజెపి ఏరి కోరి కష్టాలను తెచ్చుకుంది.
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణం ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత. దీనిని అప్పట్లో చంద్రబాబు లైట్ తీసుకున్నారు. తనపై నమ్మకంతో ప్రజలు గెలిపిస్తారని విశ్వసించారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరిట విశాఖలో అడుగు పెట్టాలని జగన్ ఒకవైపు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కేంద్రం మాత్రం ఏపీ రాజధాని అమరావతిని ఫుల్ క్లారిటీ ఇచ్చింది. రాజ్యసభలో ఎంపీ రాష్ట్రాల రాజధానులపై అడిగిన ప్రశ్నలో భాగంగా.. సవివరంగా ఈ విషయాన్ని తేల్చేసింది.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలన్న కెసిఆర్ ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.
కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పదవులు అనుభవించిన వారు ఉన్నారు. 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ప్రజాగ్రహానికి గురైంది. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఆదరణ లేకపోయింది. దీంతో నాయకులు వైసిపి బాట పట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టిడిపి, జనసేన ఆత్మీయ సమావేశాలు పూర్తయ్యాయి. సమన్వయ కమిటీ సమావేశాలు సైతం సంతృప్తికరంగా జరిగాయి. రెండు పార్టీల మధ్య పొత్తు విచ్ఛిన్నానికి వైసీపీ ప్రయత్నిస్తోందని..
కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాహాటంగా మద్దతు తెలిపిన మాట వాస్తవమే. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడమే ఇందుకు కారణం. టిడిపి నాయకత్వం కానీ.. చంద్రబాబు కానీ ఎక్కడా నోరు మెదపలేదు.
ఏపీలో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. అవినీతి కేసుల్లో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండగా పవన్ పరామర్శించారు. నేరుగా జైలు నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటన చేశారు.