చంద్రబాబు అరెస్ట్ తర్వాత టిడిపి అభిమానులకు, తారక్ ఫ్యాన్స్ కు మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది. ఈ తరుణంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీ భరత్ చేసిన కామెంట్స్ హల్ చల్ చేస్తున్నాయి
తాజాగా పవన్ వారాహి యాత్రలో ఫుల్ క్లారిటీతో మాట్లాడారు. వచ్చేది జనసేన, టిడిపి ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. మొన్నటి వరకు ఎన్డీఏ ప్రభుత్వం అంటూ సంభోదించారు.
ఏ పార్టీకైనా రాజకీయ విధివిధానాలు ఉంటాయి. ఎన్నికల్లో వ్యూహాలు ఉంటాయి. అది ఏ పార్టీకైనా సహజం. కానీ జగన్ ఇటీవల వర్కుషాపులో తేల్చేశారు.
తెలుగుదేశం పార్టీకి కర్త కర్మ క్రియ చంద్రబాబే. ఆ తరువాత ఎవరు? అన్నదే ఇప్పుడు అసలు సిసలైన ప్రశ్న. మొన్నటి వరకు చిన్న బాబు లోకేష్ ఉన్నాడు అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరపడిపోయారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. సత్యమేవ జయతి కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ కి నివాళులు అర్పించి..
రాష్ట్రవ్యాప్తంగా 13 వేల పంచాయతీల్లో 1.37 కోట్ల మొక్కలు నాటినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒక్కో మొక్క నాటేందుకు, రెండేళ్ల పాటు సంరక్షించేందుకు రూ. 500 వరకు ఖర్చు చేశారు.
అధికారులు నిర్వహించిన సోదరులలో ఎటువంటి ఆధారాలు లభ్యమయ్యాయి అని మీడియా ప్రశ్నిస్తే సమాధానం దాటవేస్తున్నారు. మావోయిస్టు సంఘాలతో సంబంధాలు ఉన్న కేసులో ఈ సోదాలు నిర్వహిస్తున్నామని చెబుతున్న ఎన్ఐఏ అధికారులు..
TDP: రాజకీయాల్లో సెంటిమెంట్ అస్త్రాలు చాలానే ఉంటాయి. పెను ప్రభావం చూపుతాయి కూడా. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ విషయంలో ఈ సెంటిమెంట్లు చాలాసార్లు ప్రభావం చూపాయి . ముఖ్యంగా ఆగస్టు వచ్చిందంటే చాలు ఆ పార్టీ బెంబేలెత్తిపోతుంది. క్యాడర్లో ఒక రకమైన భయం మొదలవుతుంది. ఎన్టీఆర్ హయాం నుంచి తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సంక్షోభం తప్పడం లేదు.1984 ఆగస్టు 15న నందమూరి తారక రామారావు పై నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేశారు. 1995 ఆగస్టులో అదే ఎన్టీఆర్ […]
2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదని పవన్ గట్టిగానే నమ్ముతున్నారు. అందుకే కూటమికి ఏకపక్ష విజయం దక్కుతుందని భావిస్తున్నారు.
పవన్ విధానపరమైన అంశాలపై మాట్లాడినా.. వైసీపీ నేతలు మాత్రం పవన్ పై వ్యక్తిగత దాడికి దిగేవారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వైసిపి ప్రజా ప్రతినిధులు స్థాయికి మించి మాట్లాడేవారు.
బండారు సత్యనారాయణమూర్తికి 41 ఏ నోటీసు ఇచ్చి అరెస్టు చేసేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఓ మహిళా మంత్రిపైనే వ్యాఖ్యలు చేయడంతో.. ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగినట్టు సమాచారం.
బిజెపి స్నేహాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. అందుకే ఎలా చూసుకున్నా చంద్రబాబు బీజేపీని ఇప్పట్లో విడిచి పెట్టే ఛాన్స్ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వారాహి యాత్రలో రాష్ట్రంలో ప్రధాన సమస్యలను పవన్ అజెండాగా తీసుకున్నారు. ప్రస్తుతం జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్న సంగతి తెలిసిందే.
మహా వంశీ టీడీపీకి, చంద్రబాబుకు కొట్టే డప్పుకు చూసే ప్రేక్షకులకు, పక్కనే ఉండే తోటి యాంకర్ కం జర్నలిస్టులకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదు. అదోరకమైన హావభావాలతో చంద్రముఖిలా మారిన గంగలా ఊగిపోతున్న వంశీని డిబేట్ లో కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కావడం లేదు.
ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలను ప్రభావితం చేసే నాయకుల్లో పవన్ ముందుంటారు. ఆయన ఏం మాట్లాడినా? ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ప్రజల్లోకి బలంగా చొచ్చుకొనివెళ్తాయి. అందుకే ఇప్పుడు మూడో విడత వారాహి యాత్రపై హై టెన్షన్ నెలకొంది.
రాజకీయాల్లో దూకుడు కలిసి వస్తుంది. ఈ విషయంలో రోజా సక్సెస్ అయ్యారు. తన దూకుడు స్వభావంతోనే రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ క్రమంలో ఆమె వివాదాస్పద ముద్రను తెచ్చుకున్నారు.
జనసేనలో ప్రో వైసిపి బ్యాచ్ ఎక్కువగా ఉంది. దీంతో జనసేన ముసుగులో ఉండే వైసీపీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ప్రకటనలు చేస్తుంటారు.