జస్టిన్ ట్రూడో ప్రభుత్వం నిలబడడానికి కెనడాలో సిక్కులు కీలకం. అధికారం కోసం ట్రూడో సిక్కుల కు అండగా ఉంటూ భారత్ పై విషం చిమ్ముతున్నారు. ఖలిస్తానీ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు.
ఒక రాష్ట్రానికి సపోర్టు చేస్తే మరో రాష్ట్రం వ్యతిరేకిస్తోంది. ఉమ్మడి ఆస్తులు పంచుకోవడానికి వీల్లేకుండా ఉంది. వీటిని ఏమంటారు. దీంతో రెండూ రాష్ట్రాలు హ్యాపీగా లేవు అని మోడీ అన్నారు.
ఇప్పుడు అన్నాడీఎంకేకు బలమున్న చోట అన్నామలై పాదయాత్ర సాగుతోంది. ఇదే అన్నాడీఎంకే నేతలు కుతకుతలాడడానికి కారణం. అన్నాడీఎంకే ఈరోజు ఒక్క డీఎంకేనే విమర్శించడం లేదు. మొత్తం ద్రవిడ వాదాన్నే విమర్శిస్తున్నారు.
మద్రాస్ ప్రెసిడెన్సీలో ఎక్కువభాగం బ్రాహ్మణులు ఉండేవారు. ఎక్కువ శాతం ఇంగ్లీష్ వారు చదువుకొని కీలక ఉద్యోగాలు వారు చేజిక్కించుకున్నారు. దాన్ని అడ్డం పెట్టుకొని మాకు అన్యాయం జరగడానికి బ్రాహ్మణులు కారణమని..
దశాబ్ధ కాలంలో ఈ ద్రవిడవాద ప్రచారంతో వేల కోట్ల సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. ద్రవిడవాదంతో గెలిచి కోట్లకు పడగలెత్తిన తమిళనాడు నేతల వ్యాపారాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
కానీ సనాతన ధర్మ నిర్మూలన, జర్నలిస్టుల టార్గెట్, పాకిస్తాన్ తో సంప్రదింపులు: ఇండీ కూటమి ఎజెండాగా పెట్టుకోవడంపై అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రస్తుత నగరాల అభివృద్ధి, కొత్త నగరాల ఏర్పాటు యోగీ అభివృద్ధి మంత్రం జరపుతున్న వైనంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
కాశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో సీనియర్ ఆర్మీ అధికారుల మృతి చెందిన ఘటనపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
డీఎంకే మంత్రుల దారుణాతిదారుణ వ్యాఖ్యలు ఇండియా కూటమికి పెద్ద దెబ్బగా మారింది. ఉత్తర భారతంలో ఇండియా కూటమికి జనాలను దూరమవుతున్నారు.
మన దేశంలో సౌదీ పెట్టుబడులతో పాకిస్తాన్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టైంది. భారత్ సౌదీ అరేబియా సన్నిహిత సంబంధాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
భారత్, పశ్చిమాసియా, యూరప్ మధ్య ఆర్థిక ఏకీకరణకు ఈ కారిడార్ నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది.
సీబీఐ ఇలానే పిలుస్తుంది. కానీ సీఐడీ పిలవలేదు. కావాలనే చేస్తోందన్న భావన వెళ్లింది. సీబీఐకి ఒక రూలు.. సీఐడీకి మరో రూలు లేదు.
పశ్చిమ బెంగాల్ ఎలా భారత్ లో అంతర్భాగమయింది.. దాని కథేంటి అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
G-20 ఘనతకు ప్రతిగా భారత్ ప్రతిష్టను దెబ్బతీయాలనుకుంటున్న దానిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితం మిశ్రమంగా వుంది - సమగ్ర విశ్లేషణపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
గత రెండు మూడు రోజులుగా ఇక్కడ యుద్ధం జరుగుతోంది. పాకిస్తాన్ సైనికులను చంపుతున్నారు. ఉద్యమకారులను పాక్ సైనికులు చంపేస్తున్నారు.
తెలంగాణతోపాటు హిందీ రాష్ట్రాల్లో ఈ ఇంటింటికి కుళాయి పూర్తయ్యింది. ఆంధ్రాలో ఇంటింటికీ కుళాయి పధకం ఎందుకు నత్త నడక నడుస్తుంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.