పదేళ్ల పాలన పూర్తి చేసుకున్న మోదీపై ఇంకా అంచనాలు ఏవీ మిగిలి లేవు. ఆయన ఏదో అద్భుతం చేసేస్తాడని నమ్మే వాళ్ల సంఖ్య తగ్గింది. కేవలం వీరాభిమానులు, భక్తులు మాత్రమే మిగిలారు.
ప్రమాదంలో 278 మంది మృతి చెందగా.. ఇప్పటివరకు వంద మృతదేహాలను అధికారులు గుర్తించలేకపోయారు. వాళ్లు ఎవరూ అనేది అధికారులు ఇప్పటివరకూ తేల్చలేకపోయారు. ఇప్పటికే ప్రమాదం జరిగి 80 గంటలు గడిచిపోయాయి. ముక్కలుగా మారిన మృతదేహాలను ఎక్కువ రోజులు ఉంచలేమని ఢిల్లీలోని ప్రీమియర్ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు.
అశ్విని వైష్ణవ్ గతంలో ఆయనో ఐఏఎస్ అధికారి. 1970లో రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో జన్మించారు. 1991లో జోధ్పూర్ ఎంబిఎం ఇంజనీరింగ్ కాలేజీ (జేఎన్వీయూ) నుంచి ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్స్ ఇంజనీరింగులో గోల్డ్ మెడలిస్ట్.
తొలుత వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేశారు. తెలిసిన వారందరికీ అందులో యాడ్ చేశారు. ఒక లింక్ పంపించారు. ఒక్క వైన్ సీసా కొనుగోలు చేస్తే దానికి 60 రోజుల్లో మూడురెట్లు ఇస్తామని నమ్మబలికారు. రూ.85 వేలుపెడితే ప్రతిరోజు రూ.12,300 చొప్పున అందిస్తామని చెప్పారు
నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని ఇంకా తాకకపోవడంతో భారత వాతావరణ శాఖ అధికారులు స్పందించారు. దక్షిణ అరేబియా సముద్రంలో పడమటి గాలులు పెరుగుతున్నాయని, పరిస్థితులు అనుకూలంగానే ఉన్నప్పటికీ నైరుతి రుతుపవనాలు కేరళ తాకపోవడం పట్ల
బాహనగ బజార్.. ఒక చిన్న గ్రామం. బాలసోర్ పట్టణానికి దగ్గరగా ఉంటుంది. బాహనగ బజార్ గ్రామం మీదుగానే రెండు వరుసల్లో రైల్వే ట్రాక్ వెళ్తుంది. మహా అయితే ఈ స్టేషన్లో ప్యాసింజర్ రైలు ఆగుతుంది.
కోరమాండల్ ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే శాఖ మంత్రి హుటాహుటిన అక్కడికి బయలుదేరి వెళ్లారు. సహాయక చర్యలను అనుక్షణం దగ్గర ఉండి పర్యవేక్షించారు. రైల్వే శాఖ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి డ్రైవర్ తప్పిదం కాదని చెబుతున్న రైల్వే శాఖ.. ఆ ప్రమాదానికి వేగం కూడా కారణం కాదని వివరిస్తోంది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం తలెత్తినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని రైల్వే శాఖ చెబుతోంది.
రైల్వే వర్గాల సమాచారం ప్రకారం ప్రమాదం జరిగేందుకు కొద్దిసేపటి ముందు ఆన్లైన్లో మరమ్మతులు జరిగాయి. అది కూడా సిగ్నల్ పాయింట్ వద్ద పనులు చేశారు.
దేశంలో ఉన్న ప్రముఖ నదుల్లో గంగానది ఒకటి. బీహార్ రాష్ట్రంలో ఖగారియా, అగువాని ప్రాంతాల మధ్య ఖగారియా జిల్లాలో గంగానదిపై బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీనికి సుల్తాన్ గంజ్ అని పేరు పెట్టారు.
సాధరణంగా ఇప్పుడు అంతా ఆన్ లైన్ లోనే రైలు టిక్కెట్ బుక్ చేసుకుంటారు. అటువంటి సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. దీనిని టిక్ చేసుకుంటే టిక్కెట్ ధరతో కేవలం 45 పైసల్ కట్ అవుతుంది. కానీ రూ.10 లక్షల బీమా కవర్ అవుతుంది.
మాతృభూమి యోజన పేరుతో యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం తాజాగా కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నగరాలు, విదేశాలకు వలసపోయిన యూపీకి చెందిన వారు తిరిగి తాము పుట్టి పెరిగిన పల్లెల్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చేలా వారిని ఒప్పించడం ఈ పథకం లక్ష్యం. తద్వారా యూపీ పల్లెల్లోనూ వెలుగులు నింపాలనేది యోగీ ఆదిత్యనాథ్ ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఎన్నారైలకు పరిమితం చేసిన ఈ కార్యక్రమం ఆ తర్వాత నగరాలకూ విస్తరింపచేయనున్నట్లు సమాచారం.
Kavach System Train: ఒడిశాలో శుక్రవారం రాత్రి జరిగిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం మాటలకందని విషాదాన్ని నింపింది. వెలికి తీస్తున్న కొద్దీ మృతదేహాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
కోర మాండల్ ప్రమాదం నేపథ్యంలో రైల్వే అధికారులు 18 రైళ్ళను రద్దు చేశారు. ఆ మార్గంలో వెళ్లే కొన్ని రైళ్లను దారి మళ్ళించారు. ప్రమాదం జరిగే సమయానికి ఖరగ్ పూర్ లో ఉన్న చెన్నై _హౌరా(12480) రైలును జరోలి మీదుగా పంపించారు.
తిరగబడ్డ కోచ్ ల్లో చిక్కుకుపోయి, ఇరుక్కుపోయి.. కాళ్లు, చేతులు తెగి కాపాడాలంటూ హృదయ విదారకంగా ప్రయాణికులు చేస్తున్న ఆర్తనాదాలు, విరిగిపడిన బోగిలతో ఆ ప్రాంతం మొత్తం భీతవాహంగా మారింది.
దక్షిణ మధ్య రైల్వేలో ఇప్పటికే 1,455 కిలోమీటర్లలో ‘కవచ్’ ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు ఉన్నప్పుడు ముందుగానే హెచ్చరించి లేదా ఆటోమెటిక్ బ్రేక్ పడుతుంది.
కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ దేశానికి అనుకూలంగా మాట్లాడుతుంటే.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మాత్రం పాకిస్తాన్ పీచం అణిచేందుకు చేయాల్సిన ప్రయత్నం చేస్తోంది. భారత్ గట్టి చర్యలు తీసుకోవడం వల్ల పాకిస్తాన్ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది.