ఇప్పటివరకు ఇతరులతో వాట్సాప్ ద్వారా చాట్ చేయాలనుకుంటే నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. అవసరం అనుకుంటే మన డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. కానీ ఇప్పుడు నెంబర్ అవసరం లేకుండా ఇతరులతో చాట్ చేసే వీలుగా ఆప్షన్ ను తీసుకొస్తుంది.
క్రాం ప్టన్ తన ఉత్పాదన మినీ మాస్టర్ ప్లస్ పంప్తో వేగంగా ట్యాంక్ నింపడాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్లింది. సాంకేతికంగా ఉన్నతమైన పంపుల విస్తృత ఉత్పత్తి శ్రేణి వినియోగదారులకు తక్కువ నిర్వహణ ఖర్చులు, అధిక మన్నిక, పనితీరు, డబ్బుకు విలువ, తక్కువ శక్తి వినియోగం వంటి ప్రయోజనాలను అందిస్తుంది.
మీరు వాట్సాప్ ద్వారా చేసే వాయిస్ కాల్స్, వీడియోస్ ఇతరులు వింటున్నట్లే కదా.. అందువల్ల తొందరపడి పర్సనల్ విషయాలు ఇతరులతో వాట్సాప్ ద్వారా షేర్ చేయకండి.. వీడియోలు సైతం అవసరమున్న వరకే పంపించుకోండి.. మరో ముఖ్యమైన విషయమేంటంటే కొన్ని వివాదాస్పద విషయాలను సైతం షేర్ చేయడం ద్వారా మీరు తప్పులో కాలేసినవాళ్లవుతారు
Meta Vs Twitter: ఇంటర్నెట్ చౌకగా అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియాను ప్రపంచ వ్యాప్తంగా విచ్చలవిడిగా వాడేస్తున్నారు. సెలబ్రిటీ నుంచి సామాన్యుడి వరకు ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామంలో ఖాతా లె రుస్తున్నారు. కాస్త ఖాలీ సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలోనే ఉంటున్నారు. ఎన్ని సోషల్ సైట్లు వచ్చినా అన్నింటిలోనూ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాం సైట్లు ఉన్న మెటా సంస్థ మరో సోషల్ మీడియా యాప్ తీసుకొచ్చేందుకు […]
ఏటీఎం మిసన్ ను మన భారతీయుడైన అడ్రియన్ షెపర్డ్ కనుగొన్నారు. ఆయన మేఘాలయ రాష్ట్రంలోని షిల్లాంగ్ నగరంలో జన్మించాడు. ఏటీఎంను 1969 సంవత్సరంలో కనుగొన్నారు. మేఘాలయలోని ఓ ఆస్పత్రిలో మొదటిసారిగా దీన్ని ఏర్పాటు చేశారు. ఏటీఎంను కనిపెట్టిన వాడు మనవాడే కావడం గమనార్హం.
సిస్టమ్ లేదా ల్యాప్ ను వాడినప్పుడు అనవసర అప్లికేషన్స్ ఇన్ స్టాల్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా అవసరం లేనివి ఎన్నో ఉంటాయి. వీటితో అవసరం లేకున్నా బ్యాగ్రౌండ్ లో అవి రన్ అవుతూ ఉంటాయి.
వాట్సాప్ ను యూజ్ చేసే ప్రతి ఒక్కరు తమ చాట్ కు భద్రంగా ఉండాలని, ఇతరులు చూడొద్దని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు తమ మొబైల్స్ ను ఇతరులు తీసుకొని వాట్సాప్ ను ఓపెన్ చేసి చాట్ ను చూసేవాళ్లు.
కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్ తో ఏదైనా మనం పంపిన సందేశాన్ని 15 నిమిషాల్లో ఎడిట్ చేసుకునే వెసులుబాటు కల్పించనుంది.
టికి జిపిఎన్ లాంటి సాంకేతికత జోడిస్తే మరింత సహజంగా మారుతుంది. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితంలోకి అత్యంత వేగంగా చొచ్చుకు వచ్చింది. ముందు ఎలాంటి మార్పులకు శ్రీకారం చుడుతుందో తెలియదు గానీ ప్రస్తుతానికైతే ప్రమాదం పొంచే ఉంది.
మొన్నటిదాకా అసాధ్యమైన పనులను చేసేందుకు మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడేవారు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ కొరతను నివారించేందుకు కూడా వాడుతున్నారంటే మామూలు విషయం కాదు. అంతలా ఎదిగిపోయింది మరి టెక్నాలజీ!
గూగుల్ నుంచి రిలీజ్ కాబోతున్న Google Pixel 7a ఫోల్డ్ స్పెసిఫికేషన్ ను చూస్తే 7.57 ఇంచ్ ఫోల్డబుల్ మెయిన్ స్క్రీన్, 5.78 ఇంచ్ ఔటర్ స్క్రీన్ ఉన్నాయి. టెన్సర్ జీ 2 చిప్ ను కలిగి ఉంది.
వాతావరణ మార్పుల వల్ల పడుతున్న ఇబ్బందుల కంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికంటే పెద్ద ప్రమాదాన్ని మానవాళికి కలిగిస్తుందని హింటన్ చెబుతున్నారు. క్లైమేట్ చేంజ్ కోసం కార్బన్ ఉధ్గారాలు తగ్గించాలని సిఫారసు చేయవచ్చు,కానీ కృత్రిమ మేథ విషయంలో క్లారిటీ లేదని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు చెబుతున్నారు. వాతావరణ మార్పుల కంటే ఇది అత్యవసరమని వారు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున ఆడుతున్న శుభ్ మన్ గిల్ ను ఏఐ ఎక్స్ పర్ట్ షాహిద్ అందమైన అమ్మాయిగా మార్చేశాడు. పైగా గిల్ స్త్రీ రూపానికి శుభద్ర గిల్ అని పేరు పెట్టాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఏఐ సహాయంతో విద్యా కోహ్లీ ని చేసేశాడు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అసాధ్యాలు సాధ్యమవుతున్నాయి. ఇదే సందర్భంలో ఈ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉద్యోగాలలో కోత విధిస్తున్నాయి. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఐటీ రంగాల్లో మరింత చొప్పించే విధానాన్ని నివసిస్తూ దిగ్గజ కంపెనీలకు చెందిన సీఈవోలు రాజీనామాలు చేస్తున్నారు.
ప్రస్తుతం, ఏదైనా వెబ్సైట్, యాప్లలో లాగిన్ అవ్వాలంటే యూజర్ ఐడీతోపాటు పాస్వర్డ్ 123, పాస్వర్డ్ 123–– తరహాలో పాస్వర్డ్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
WhatsApp: భారతీయుల ఖాతాలపై వాట్సాప్ యాజమాన్యం కొరడా ఝళిపించింది. నకిలీ అకౌంట్లు పెరిగిపోతుండడంతో నియంత్రణ విభాగం పెద్ద ఎత్తున అకౌంట్లపై నిషేధం విధిస్తూ వస్తోంది. తాజాగా మార్చి నెలలో భారతీయులకు చెందిన 47 లక్షలకుపైగా ఖాతాలపై నిషేధం విధించినట్లు వాట్సాప్ వెల్లడించింది. ఐటీ చట్టాలకు వ్యతిరేకంగా.. ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్, మెటాకు చెందిన వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి నెలలో ఏకంగా 47 లక్షల భారతీయులకు చెందిన వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసింది. ఆర్టిఫిషియల్ […]
కేబుల్ అవసరం లేకుండా సింగిల్ డివైజ్ తో బ్రాడ్ బ్యాండ్ సేవలను అందిచేందుకు ఆర్ఐఎల్ రెడీ అవుతోంది. త్వరలో దీనిని మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్దం చేస్తోంది.