అన్నం తిన్న తరువాత శరీరం రిలాక్స్ అవుతుంది. కడుపు నిండినట్లయి మెదడు మొద్దువారినట్లవుతుంది. దీంతో వెంటనే నిద్ర వస్తుంది. మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసిన తరువాత ఇలా రిలాక్స్ కావడం మంచిదే.
కోడిగుడ్డు సాధారణంగా 65 గ్రాముల బరువు ఉంటుంది. ఉడికించిన గుడ్డులో పొటాషింయ, ఐరన్, జింక్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఒక గడ్డు 6.29 గ్రాముల ప్రోటీస్ ఇస్తుంది. దీంతో 78 క్యాలరీల శక్తి అందుతుంది.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో రెండు రోజులుగా యూపీఐ లావాదేవీలు సక్రమంగా జరగడం లేదంటున్నారు. ఇక పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలు, మద్యం షాపులలో రోజూ రూ.లక్షల్లో లావాదేవీలు జరుగుతాయి.
బట్టతల రాకముందు చాలా మంది తల స్నానం చేయడానికి ఇష్టపడరు. మరికొందరు మాత్రం ప్రతిరోజూ తలస్నానం చేస్తారు. అయితే ప్రతీరోజూ కాకుండా వారంలో రెండు లేదా మూడు రోజుల పాటు తలస్నానం చేయడం మంచిది.
కొందరు ఉదయం లేవగానే అది చూశా.. ఇది చూశా.. ఈ రోజంతా బ్యాడ్ డే అని ఫీలవుతారు. ఇలా అటూ ఇటూ చూడడమెందుకు మీ మోహాన్నే అద్దంలో చూసుకోండి.. ఒకవేళ మంచి పనులు జరిగితే ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.
శరీరంలో కళ్లు ప్రధాన అవయవాలు. మిగతా వాటి కంటే కళ్లను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ చిన్న సమస్య ఏర్పడినా వెంటనే అప్రమత్తవ్వాలి. లేకుంటే కళ్లు పోయే పరిస్థితిర రావచ్చు. కళ్లు అదలడం చాలా మందిలో ఉన్న సమస్యే.
ఉదయం లేవగానే చాలా మంది ఫోన్ తోనే రోజును ప్రారంభిస్తారు. కొందరు వర్క్ అవసరాలకు.. మరికొందరు సరదాగా కోసం ఫోన్ ను చూడకుండా ఉండలేరు. అయితే ఉదయమే ఫోన్ చూడడం వల్ల కళ్లపై ప్రభావం చూపుతుంది. ఫోన్ నుంచి వెలువడే లైటింగ్ తో కళ్లపై ప్రభావం చూపి తొందరగా సమస్యలు వస్తాయి.
మనం తిన్న ఆహారం కడుపులో జీర్ణమై, శక్తిగా మారి, శరీరానికి తగిన పోషకాలను అందించేలా చేయడంలో పేగులు కీలకపాత్ర పోషిస్తాయి. పేగుల ఆరోగ్యం సరిగా లేకపోతే మన శరీరంలో ప్రతి అవయవం ప్రభావితమవుతుంది.’
ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది కాఫ్ తో బాధపడుతున్నారు. ముఖ్యంగా పొడి దగ్గు తో కొందరికి చెస్ట్ పెయిన్ కూడా వస్తుంది. అయితే దీనిని అస్సలు నిర్లక్ష్యం చేయద్దంటున్నారు.
అమెరికాలోని జాన్ హాప్కిన్స్ బ్లూమ్బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సహకారంతో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది.
కొంతమందికి ఉదయం లేవగానే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. అప్పటి వరకు ఏం తీసుకోకపోయినా ఎంతో తిన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకు తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడమే.
మానవ శరీరంలో కిడ్నీలు ప్రధాన అవయవాలు. శరీరంలోని మురికిని, ధ్రవాలను ఫిల్టర్ చేసి మూత్రపిండాల ద్వారా చెడు వాటర్ ను పంపించే ప్రక్రియను కిడ్నీలు చేపడుతాయి.
జామపండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు జామపండు తింటే రక్తం చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. అలాగే జామ ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది.
బిగుతుగా ఉండే బ్రాలు, లేదంటే అండర్ వైర్ ఉన్న బ్రాలు వేసుకోవడం వల్ల రోజంతా అసౌకర్యంగా ఉంటుంది. కొంతమందిలో రొమ్ము నొప్పి, వెన్ను నొప్పి కూడా ఉంటుంది.
పచ్చి గుడ్డును అనేక మంది తీసుకుంటారు. వీటిలో ముఖ్య కారణం బాడీ బిల్డింగ్, కండరాల కోసం వారు గుడ్డును పచ్చిగా తీసుకుంటారు. బాడీ బిల్డింగ్ కోసం పచ్చి గుడ్డును ఎక్కువగా షేక్స్, స్మూతీలలో వేసుకొని తాగుతూ ఉంటారు.
మొబైల్ వాడకం వల్ల ఉపయోగాలతో పాటు అనేక అనార్థాలు కూడా ఉన్నాయి. చాలా మంది దీనిని సరైన విధంగా వాడడం లేదు. దీంతో అనేక రోగాలను తెచ్చుకుంటున్నారు.
హోటళ్లలో నూనెను ఒకరోజు వాడిన తరువాత మరోరోజూ అదే నూనెను వాడుతూ ఉంటారు. కొన్ని హోటళ్లు మాత్రం నాణ్యతను పాటిస్తాయి. నూనెను పదే పదే వాడడం వల్ల అందులోని ఆహార పదార్థాలు ఉండిపోయి.