సంసారంలో పంతాలు పట్టింపులు ఉండకూడదు. రాజీ మార్గమే రాజమార్గం అన్నట్లు ఉండాలి. పరస్పరం పైచేయి కోసం ప్రయత్నించడం మానాలి.
చాలా కొబ్బరి చెట్లను పెంచుతూ ఉంటారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కడికెళ్లినా కొబ్బరిచెట్లు కనిపిస్తాయి. కొబ్బరి చెట్టు నుంచి వచ్చే కొబ్బరికాయలే కాకుండా ఈ చెట్టు ఆకులు, బెరడును కొన్ని ఆయుర్వేద మెడిసిన్ లో వాడుతారు.
ఇప్పుడున్న చాలా మంది అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఫేస్ కు ఏవేవో క్రిములు రాస్తున్నారు. ఫలితంగా స్కిన్ ఇన్ఫెక్షన్లు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు.
మలబద్ధకం సమస్య ఉన్నవారికి ప్రతిరోజూ ఉదయం నరకంలా అనిపిస్తుంది. అయితే ఈ సమస్యతో బాధపడేవారు రకరకాల మెడిసిన్ వాడుతూ ఉంటారు. కొందరు మెడిసిన్ తీసుకున్నా.
నల్ల ద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇవి రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. ఓ పరిశోధన ప్రకారం గ్రేప్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
శరీరంలోని ప్రధాన గ్రంథి కాలేయం(లివర్). ఇది ఆరోగ్యంగా ఉంటేనే తిన్న ఆహారం త్వరగా జీర్ణమయి రక్త ప్రసరణ సక్రమంగా సాగుతుంది. ఫలితంగా వ్యక్తి ఆరోగ్యంగా ఉంటారు.
నిత్యం కడుపు నిండడానికి అన్నంతో పాటు కొందరు చపాతీలు తింటూ ఉంటారు. ఇవి తాత్కాలికంగా ఎనర్జీని ఇస్తూ తృప్తిని ఇస్తాయి. కానీ నేటి కాలంలో ఉన్న ఒత్తిడిని తట్టుకునే శక్తిని ఇవ్వవు.
ఒకప్పుడు కర్రీ వండేటప్పుడు జీలకరన్న, ఆనియర్, కరివేపాకు వేసేవారు. వీటితో పాటు కొన్ని కూరల్లో మెంతులను తప్పనిసరిగా వేసేవారు. కానీ నేటి కాలంలో మెంతుల వాడకం చాలా వరకు తగ్గింది.
. చివరికి ఆత్మహత్యతో తమ సమస్యకు ముగింపు పలుకుతారు. ‘నేను బాధలో ఉన్నాను, కాపాడండీ! అని చెప్పే ప్రయత్నమే...’ ఆత్మహత్య. ఇలాంటి వాళ్ల బాధను వ్యక్తం చేసే వీలు కల్పించగలిగితే డిప్రెషన్ డిజార్డర్ ఆత్మహత్య వరకూ వెళ్లకుండా నియంత్రించవచ్చు.
అలసందలు కొలెస్ట్రాల్ స్థాయిని చాలా వరకు కంట్రోల్ చేస్తాయి. అధికంగా ఉంటే తగ్గిస్తాయి. ఇది కరిగే డైటరీ ఫైబర్, ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారం.
అవును.. మీరు చదివింది నిజమే.. ఇంతకీ ప్రతి రోజూ భార్యకు భర్త మల్లెపూలు తీసుకెళ్లడం వలన ఏం జరుగుతుందో తెలుసా.. దాని వలన కలిగే ప్రతిఫలం ఏంటో తెలుసుకోండి.
తక్షణ శక్తితో పాటు గ్లూకోజ్ ను నేరుగా ఇచ్చే వీటిలో అంజీరా పండ్ల గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇందులో ఉండే పోషకాలతో అస్తమాను తగ్గించుకోవచ్చని కొందరు వైద్యులు చెబుతున్నారు. అదెలాగంటే?
సృజనాత్మకత శక్తి అధికంగా ఉన్న వారికే పాములు కలలో కనిపిస్తాయని సర్పశాస్త్రం చెబుతోంది. పాము కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో ఏమో అని అందరూ భయపడుతుంటారు.
సాధారణంగా వయసు పైబడిన వారి కళ్లు మాక్యులర్ డీజెనరేషన్ సమస్యకు గురవుతాయి.కానీ ఉదయమే మొబైల్ చూసేవారి కళ్లు వీరిలాగా తొందరగా రెటీ సమస్యకు గురవుతాయి.
లివర్ మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. కిడ్నీలు రక్తాన్ని వడపోస్తాయి. మెదడు మనకు వచ్చే సందేశాలు చెబుతుంది. ఇలా మన శరీరంలో ప్రతి అవయవం దానికి సంబంధించిన పనులు చేస్తుంటుంది.
జీర్ణక్రియకు పెరుగు మంచి ఆహార పదార్థం. అన్నం తిన్న తరువాత చివరలో పెరుగుతో కలిపి తింటే తిన్న ఆహారం సరైన క్రమంలో జీర్ణమవుతుంది. పెరుగులో కార్బో హైడ్రెట్లు, ప్రోటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.
చిక్ పా పిండిలో కాస్త నీరు పోసి అందులో నచ్చిన కూరగాయాలు వేసి కలపాలి. ఆ తరువాత నూనెలో వేయించుకోవాలి. వీటిని గ్రీన్ చట్నీతో కలిపి తింటే రుచిగానూ ఉండి అధిక ప్రోటీన్లను అందిస్తుంది.