ఆలయం నీడ పడే ఇంట్లో సుఖసంతోషాలు ఉండవు. మనశ్శాంతి లోపిస్తుంది. ఏదో ఒక వివాదం తలెత్తుతుంది. ఆలయానికి కనీసం 200 అడుగుల దూరంలో ఇల్లు ఉంటే ఎలాంటి నష్టం ఉండదు.
రోజు మనం తినే ఆహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మన జీవితం సాఫీగానే సాగుతుంది. వంట గదిలో ఆయుర్వేద ఔషధ దినుసులు చాలానే ఉంటాయి. వాటిని సక్రమంగా వినియోగిస్తే మనకు వ్యాధుల బాధ రానే రాదు. వెల్లుల్లి, ఉల్లి, అల్లం, పసుపు, మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ప్రతి ఒక్కటి ఏదో ఒక ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇలా వీటిని వాడటం వల్ల మన ఒంట్లో ఉన్న సమస్యలను సులభంగా పోగొట్టుకోవచ్చు.
పాలు తాగితే చాలా వరకు రోగాలు నయమవుతాయి. పాలల్లో కాల్షియం, మెగ్నిషియం, ఐరన్, జింక్, విటమిన్ బి12, విటమిన్ డి, ప్రొటీన్లు అధికంగా లభిస్తాయి. ఇందులో అమైనా యాసిడ్స్ కూడా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఇవి ఎంతో దోహదం చేస్తాయి. పాలలో 87 శాతం నీరు ఉంటుంది. మిగిలిన 13 శాతం ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేడ్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
దాల్చిన చెక్కలో కూడా రక్తపోటును నియంత్రణలో ఉంచే గుణాలున్నాయి. అధిక రక్తపోటు, షుగర్ ను కంట్రోల్ చేయడంలో దాల్చిన చెక్క దోహదపడుతుంది.
పాండు రోగానికి శొంఠిని నున్నని రాతి మీద అరగదీసిన గంధం 10 గ్రాములు తీసుకుని దాన్ని 50 గ్రాములు ఆవు నెయ్యిలో వేసి నెయ్యిని మరగబెట్టి రోజువారీ ఆహారంలో తీసుకుంటే పాండు రోగం తగ్గుతుంది.
ఉన్నపాటుగా ధనవంతులుగా కావాలంటే కొన్ని పనులు చేయాలి. ధనార్జన ధ్యేయం కోసం ఏ నియమాలు పాటించాలో తెలిపాడు.
గురకను నివారించుకునే మార్గాల్లో రోజు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. గొంతు, నాలుక కండరాలు బలోపేతం చేసుకోవాలి. పడుకునే ముందు ఎక్కువగా నీరు తాగడం, ప్రతి రోజు ఉదయం ఇరవై నిమిషాల పాటు యోగా చేయడం వంటి అలవాట్లు చేసుకుంటే గురక దూరం కావడం జరుగుతుంది.
చికెన్ జీర్ణం కావడానికి 32 గంటలు, చేపలు అరగడానికి కేవలం 7 గంటలే సమయం పడుతుంది. దీంతో చికెన్ కంటే చేపలే మంచి ఆహారంగా తేల్చారు.
అల్కహాల్ తీసుకున్న వ్యక్తి రక్తనాళాలు వ్యాకోచిస్తాయి శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. దీంతో కంటి ఉపరితలంపై ఉన్న చిన్న రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. కంటిలోని రక్త నాళాలు ఎర్రగా మారుతాయి. మద్యం తాగే వారిలో కళ్లు ఎర్రబడటం గమనించవచ్చు.
నిరంతరం ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల కాళ్ల నొప్పులు, వాపులు రావడం సహజమే. ఈ నేపథ్యంలో కూర్చుని గంటల తరబడి కూర్చోవడం ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇది ఆరోగ్యానికి హానికరమే అయినా తప్పడం లేదు. కొన్ని జాగ్ర్తత్తలు తీసుకుంటే మంచిది.
రోజుకో యాపిల్ తినండి డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదంటారు. యాపిల్ లో ఉండే పోషకాల వల్ల మనకు ఆరోగ్యం సిద్ధిస్తుంది.
నీలం కలర్ కోసం ఊదారంగు కూరగాయలు, బ్లూ బెర్రీలు, గ్రేప్స్, వంకాయ, క్యాబేజీలను చేర్చుకుంటే కలర్ బాగుంటుంది. తెలుపు కోసం కాలీఫ్లవర్, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పుట్టగొడుగులు చేర్చుకుంటే ఎంతో చూడముచ్చటైన కలర్లతో ఇంధ్రధనుస్సును పోలిన రంగు కనిపిస్తుంది. దీన్నే రెయిన్ బో ఫుడ్ గా చెబుతున్నారు.
స్ట్రాబెర్రీలు కూడా మనకు చర్మం ముడతలు పడకుండా చేసే పండ్లలో ఒకటి. ఇందులో విటమిన్ సి ఉంటుంది. స్ట్రాబెర్రీలు కొల్లాజెన్ ఉత్పత్తికి సాయపడతాయి. చర్మం ముడతలు పడకుండా చూసుకోవడానికి అవసరమయ్యే చర్యలు చేపడుతుంది. ముడతలు రాకుండా చేయడానికి తనవంతు పాత్ర పోషిస్తుంది. పుచ్చకాయ కూడా చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. ఇందులో ఉండే లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మం దెబ్బతినకుండా రక్షిస్తాయి.
ఇంట్లో తలుపులు తెరిచేటప్పుడు మూసేటప్పుడు శబ్ధం చేయకుండా చూసుకోవాలి. తలుపులు చప్పుడు చేస్తే దరిద్రమే. లక్ష్మీదేవి ఇంట్లో ఉండటానికి ఇష్టపడదు. ధన నష్టం కలుగుతుంది. ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించే అవకాశముంటుంది. కాబట్టి తలుపులు మూసేటప్పుడు,
ఇంట్లో దొరికే పదార్థాలతోనే సులభమైన చిట్కాతో తామరకు మందు తయారు చేసుకోవచ్చు. దీంతో తామరను శాశ్వతంగా దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. మనం పూజలకు వాడే కర్పూరం బిళ్లలను తీసుకుని రోట్లో వేసి దంచుకోవాలి. తులసి ఆకులు నాలుగైదు వేసి అందులో నాలుగైదు చుక్కల నిమ్మరసం పిండి మెత్తగా నూరుకోవాలి.
శరీరంలో కొవ్వు శాతం ఎక్కువ ఉన్న వారు జీలకర్ర తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. జీలకర్రను రెండు గ్రాముల మోతాదులో 8 వారాలు తీసుకోవడం ద్వారా కొవ్వుతో పాటు ట్రైగ్లిజరైడ్స్ అదుపులో ఉంటాయి. దీంతో గుండె జబ్బుల ముప్పు కూడా ఉండదు. అధిక బరువు కూడా కంట్రోల్ అవుతుంది. ఇలా జీలకర్ర మనకు అన్ని విధాలుగా సాయపడుతుంది.
మామిడి పండ్లలో సీ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. సి విటమిన్ లోపంతో చర్మ వ్యాధులు వస్తాయి. మామిడి పండ్లు తినడం వల్ల సి విటమిన్ లోపం లేకుండా చేసుకోవచ్చు.