ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాలిటెక్నిక్ చేరాలనుకునే విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏపీలో ప్రైవేట్ … [Read more...]
తెలంగాణ పీజీ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.?
కరోనా వైరస్, లాక్ డౌన్ దేశంలోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. కరోనా, లాక్ డౌన్ వల్ల ఇతర ప్రాంతాల్లో చదివే చాలామంది విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. … [Read more...]
విద్యార్థులకు శుభవార్త చెప్పిన మైక్రోసాఫ్ట్.. ఆన్ లైన్ లో ఫ్రీగా కోర్సులు!
దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి విద్యారంగంపై, విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపింది. చాలామంది విద్యార్థులు కెరీర్ కు ఉపయోగపడే కోర్సులు శిక్షణ తీసుకోవాలని ఉన్నా ఇళ్లకే … [Read more...]
అమ్మాయిలకు రూ. 24 వేల స్కాలర్ షిప్.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?
మారుతున్న కాలానికి అనుగుణంగా ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు పిల్లలను చదివించడానికి పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ప్రతిభ ఉన్నా ఆర్థిక ఇబ్బందుల వల్ల … [Read more...]
ఎంసెట్ ఆప్షన్ల నమోదులో అందుకే ఆలస్యం
కరోనా కారణంగా ఈ ఏడాది ఎడ్యుకేషన్ ఇయర్ గందరగోళంగా పడింది. గత విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండానే ప్రమోట్ చేశారు. తెలంగాణ ఎంసెట్ను కూడా … [Read more...]
విద్యార్థులకు సీఎం జగన్ శుభవార్త.. అక్టోబర్ 5నే ఆ పథకం అమలు..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూళ్ల ప్రారంభం మరోమారు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ స్కూళ్ల ప్రారంభాన్ని వాయిదా వేస్తూ … [Read more...]
నిరుద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త.. కోటి రూపాయల సెక్యూరిటీ లేని లోన్!
దేశంలో నిరుద్యోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఉన్న ఉద్యోగులే ఉద్యోగాలు కోల్పోతూ ఉండటంతో కొత్త ఉద్యోగాల ఊసే లేకుండా పోయింది. దేశంలోని నిరుద్యోగులందరికీ ఉద్యోగం కల్పించడం ఎవరికీ … [Read more...]
నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన టీసీఎస్ సంస్థ..?
దేశంలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. కరోనా, లాక్ డౌన్ వల్ల లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోవడంతో నిరుద్యోగులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల … [Read more...]
ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పిన జగన్ సర్కార్..?
2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లో మంచి పేరు, గుర్తింపు సంపాదించుకుంటోంది. కోర్టు కేసుల వల్ల ప్రభుత్వానికి … [Read more...]
ఏపీలో పదో తరగతి చదివిన విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పదో తరగతి చదివిన విద్యార్థులకు శుభవార్త చెప్పింది. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ట్రిపుల్ ఐటీ ప్రవేశాల్లో గందరగోళం నెలకొనడంతో … [Read more...]