సీఎం జగన్ గా రంగం సినిమా లో విలన్ గా చేసిన అజ్మల్ అమీర్ నటిస్తున్నాడు. గతం లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'కమ్మ రాజ్యం లో కడప రెడ్లు' అనే సినిమాలో కూడా జగన్ పాత్రధారి ఇతనే. ఇక వ్యూహం లో నటిస్తున్న ఆర్టిస్టుల ఫోటోలను నేడు పరిచయం చేసాడు రామ్ గోపాల్ వర్మ. అందులో వై ఎస్ జగన్ కి భార్య 'భారతి' పాత్ర పోషించే అమ్మాయి ఫస్ట్ లుక్ ని విడుదల చేసాడు.
దీనిపై లావణ్య త్రిపాఠి పలుమార్లు స్పందించి మా మధ్య అలాంటిదేమి లేదని చెప్పినప్పటికీ ఈ రూమర్స్ ఆగడం లేదు. అయితే ఈమె గురించి లేటెస్ట్ గా మరో పుకారు షికారు చేస్తుంది. అదేమిటంటే ఈమె వరుణ్ తేజ్ కంటే ముందే అందాల రాక్షసి చిత్ర హీరో నవీన్ చంద్ర తో కొంతకాలం ప్రేమాయణం నడిపిండట.
ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం ఈరోజు.. రేపటితో పూర్తి కానుంది. జూన్ 16 వ తేదీన టీజర్ విడుదల చేయబోతుంది మూవీ టీం,ఈ టీజర్ ఆదిపురుష్ సినిమాకి కూడా అటాచ్ చేసి థియేటర్స్ లో ప్లే అయ్యే విధంగా చేస్తారట
ఈ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని త్రివిక్రమ్ ముందు గా పవన్ కళ్యాణ్ కోసం రాసుకోలేదట, ఇలాంటి సాఫ్ట్ సినిమాలకు మహేష్ బాబు అయితేనే సరిగ్గా సూట్ అవుతాడని, ఆయన కోసమే ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడట.
బాలయ్య కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చెంప చెళ్లుమనిపించడం తో షూటింగ్ స్పాట్ మొత్తం ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయిందట.
అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన చనిపోయే ఏడాదికి ముందు ఒక సినిమా చేద్దాం అని అనుకున్నాడు. స్వయంగా ఆయనే దాసరి వద్దకి వెళ్లి మీలాంటి లెజెండ్ ఇలా ఖాళీగా ఉండకూడదు అండీ, మన ఇద్దరం కలిసి సినిమా చేద్దాం అని అడిగాడని స్వయంగా దాసరి ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు.
ప్రబోధ్ ని ప్రభాస్ అభిమానులు కూడా చాలా తక్కువగానే గానే బయట చూసారు. కానీ కృష్ణం రాజు గారు చనిపోయినప్పుడు, ఆయనకీ తలకొరివి పెడుతూ బాగా హైలైట్ అయ్యాడు.
పూరి జగన్నాథ్ మెల్లిగా చార్మీ నుండి బయటకి వస్తున్నట్టు తెలుస్తుంది.రీసెంట్ గా ఆయన తన కుటుంబం మొత్తంతో కలిసి ఒక ఫోటో దిగాడు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
మెగా ఫ్యామిలీ తరుపున భారీ ఎత్తున ఆ కుటుంబానికి ఆర్ధిక సహాయం కూడా త్వరలోనే చేయబోతున్నారట. సుమారుగా 10 లక్షల రూపాయలకు పైగా ఆర్హిక సహాయం చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ అఖిల్ మాత్రం అభిమానులు అనుభవిస్తున్న బాధకంటే వంద రెట్లు ఎక్కువ బాధని అనుభవిస్తున్నాడట. తన కెరీర్ ని మరో లెవెల్ కి తీసుకెళ్తుంది అనుకున్న ఈ మూవీ, ఇంత దారుణంగా ఫ్లాప్ అవ్వడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు.
శర్వానంద్ ఈ నిశ్చితార్థం జరుపుకొని నాలుగు నెలలు అవుతుంది,కానీ ఇప్పటి వరకు పెళ్లి ప్రస్తావనే రాలేదు. దీంతో శర్వానంద్ పెళ్లి రద్దు అయ్యినట్టు సోషల్ మీడియా లో వార్తలొస్తున్నాయి
మనవూరి పాండవులు సినిమా షూటింగ్ సమయం లో చిరంజీవి , నేను రూమ్ మేట్స్ గా ఉండేవాళ్ళం.నాకు రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ని దగ్గరుండి నేర్పించింది చిరంజీవే,
పరోక్షంగా తన చావుకు కారణాలు వెల్లడించారు. ఈ లెటర్లో సిల్క్ స్మిత ముగ్గురు పేర్లు ప్రముఖంగా ప్రస్తావించారు. బాబు, రాము, రాధాకృష్ణల గురించి లేఖలో రాశారు. బాబు చాలా మంచివాడు. తన నుండి డబ్బు ఆశించకుండా మద్దతుగా నిలిచిన వ్యక్తిగా సిల్క్ స్మిత అతన్ని ఉద్దేశించి రాశారు. ఇక రాము, రాధాకృష్ణల మీద ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
నమ్రతను కోడలిగా కృష్ణ అంగీకరించలేదట. పెళ్లి జరగడానికి వీల్లేదని గట్టిగా చెప్పారట. నమ్రతను కృష్ణ తిరస్కరించడానికి బలమైన కారణమే ఉందట.
పెళ్ళైన కొత్తల్లో బాగానే ఉండేవారు కానీ, ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరో అయ్యాడో, అప్పటి నుండి చిరంజీవి కుటుంబంతో పంజా ప్రసాద్ కి ఈగో క్లాష్ వచ్చిందట.
హీరోయిన్స్ శ్రద్దా కపూర్, ఊర్వశి రాతెలాతో ఉన్న అఖిల్ త్రోబ్యాక్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
CM Jagan : క్షవరం అయితే గాని వివరం అర్థం కాదు అంటారు పెద్దలు. అలా అర్థమైంది కాబోలు విశాఖ శారదపీఠం స్వరూపానందేంద్ర స్వామికి…అందుకే జగన్ ప్రభుత్వం పై రెచ్చిపోయారు. నా జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యాన్ని చూడలేదని ఆవేదన చెందారు.. స్వరూపానందేంద్ర ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. దీంతో తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోకుండా.. వైసిపి బ్యాచ్ స్వరూపానందేంద్ర మీద పడింది. మొన్నటి దాకా ఆయన కాళ్ళ మీద పడిన వారంతా…ఇప్పుడు దూషించడం మొదలుపెట్టారు. […]