సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు శేఖర్ కమ్ముల సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతన్నప్పుడు తన ఫొటోలను ఒకతను విక్రమ్ కు పంపాడని, ఆ తరువాత తనకు ‘గ్యాంగ్ లీడర్’లో నటించే అవకాశం వచ్చిందని పేర్కొంది.
శోభన్ బాబు లాంటి ఒక మంచి హీరో కొడుకు అయిన కూడా కరుణశేషు ఇండస్ట్రీకి రాకపోవడం చాలా బ్యాడ్ అంటూ శోభన్ బాబు ఫ్యాన్స్ కూడా అప్పట్లో చాలా ఆవేదన వ్యక్తం చేశారు...
‘స్కంధ’ సినిమా సెప్టెంబర్ 28న థియేటర్లోకి వచ్చింది. విడుదలైన రెండు రోజుల్లోనే ఈ మూవీ రూ.27 కోట్ల గ్రాస్ చేసినట్లు సమాచారం. వీకెండ్ డేస్ రావడంతో కలెక్షన్ మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
మె ప్రస్థానం ఇప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించేలా చేసింది. ఇక చిరంజీవి కలిసి చివరగా గాడ్ ఫాదర్ సినిమాలో నటించింది. రీసెంట్ గానే జవాన్ సినిమాలోనూ మెరిసింది.
ఇక మైకేల్ జాక్సన్ క్రేజ్ గురించి చెప్పాలంటే మన ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పిలవబడే ప్రభుదేవా కూడా మైకేల్ జాక్సన్ వెనకాల డాన్సర్ గా చేయడానికి ఆయన ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు.
ఇక సమ్మోహనం అనే సినిమా నుంచి పవిత్ర, నరేష్ ఆన్ స్క్రీన్ పై కెమెస్ట్రీ వర్కౌట్ కావడంతో అప్పటి నుంచి వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత ప్రేమలో పడ్డట్లు తెలిపారు.
ఇక ఈ సినిమా అటు అక్కినేని అభిమానులను, ఇటు మెగా అభిమానులను నిరాశపరిచింది...అలా వీళ్ల కాంబో లో వచ్చిన ఆ ఒక్క సినిమా మెప్పించలేకపోయింది..
ప్రస్తుతం శృతి ప్రభాస్ తో కలిసి ‘సాలార్’లో నటిస్తోంది. అంతకుముందు బాలయ్యతో కలిసి ‘వీర సింహారెడ్డి’.. చిరంజీవి తో కలిసి ‘వాల్తేరు వీరయ్య’లో కనిపించి ఆకట్టుకుంది.
సినిమాల్లో సీరియస్ గా నటిస్తున్న క్రమంలోనే హర్షద్ రానా అనే నటుడిని పెళ్లి చేసుకుంది. అయితే వీరు ఎక్కువకాలం కలిసి ఉండలేకపోయారు.
ఇక మీదట తను చేసే సినిమాలు పూర్తిగా ఇష్టపడితేనే చేస్తానని మొహమాటానికి పోయి సినిమాలు చేయనని చెప్తూనే,తనకి తాను కంఫర్ట్ జోన్ నుంచి దాటుకొని బయటకు వచ్చి కొన్ని డిఫరెంట్ సినిమాలు చేయాలని చూస్తున్నాను అని చెప్పింది.
రజనీకాంత్ ఒకప్పుడు సౌత్ లోనే కాకుండా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన ‘బాష’ తరువాత ఆయనతో సినిమా తీసేందుకు బాలీవుడ్ డైరెక్ట్స్ ఇంట్రెస్ట్ పెట్టేవారు.
యాంకరింగ్ కి గుడ్ బై చెప్పిన అనసూయను బుల్లితెర ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని అనసూయ కుండబద్దలు కొట్టారు. ముక్కుసూటిగా మాట్లాడే అనసూయ... టీఆర్పీ స్టంట్స్ పై వ్యతిరేకత వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటున్నారు.
కేరళకు చెందిన పూర్ణ అసలు పేరు షామ్నా ఖాసీం. పూర్ణ స్క్రీన్ నేమ్ మాత్రమే. పేరు చూసి ఆమె హిందువు అని కొందరు పొరపడుతుంటారు. 2004లో ఓ మలయాళ చిత్రంతో ఆమె కెరీర్ మొదలైంది.
ఫాలోవర్స్ సంఖ్య పెరగాలంటే హాట్, బోల్డ్ ఫోటో షూట్స్ తప్పనిసరి. అందుకే శ్రీముఖి లాంటి సెలెబ్స్ ఈ పంథా ఎంచుకున్నారు. అయినా శ్రీముఖి కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది.
నటులు విజయ్ కుమార్-మంజుల పెద్ద అమ్మాయి అయిన వనిత విజయ్ కుమార్ 2000 సంవత్సరంలో ఆకాష్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. 2007లో అతనితో విడిపోయారు.
సురేఖావాణి భర్త 2019లో మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేష్ తేజ అకాల మరణం పొందారు. భర్త మరణం నేపథ్యంలో సురేఖా వాణి కొన్నాళ్ళు సిల్వర్ స్క్రీన్ కి దూరమయ్యారు. ఆ వెంటనే లాక్ డౌన్ సంభవించింది.
గాయత్రి రావు తల్లి పేరు పద్మ మరియు తండ్రి పేరు అరుణ్ కుమార్, ఈమె తల్లి పద్మ ఎప్పటి నుండో టాలీవుడ్ లో నటిస్తూనే ఉంది, ఇప్పుడు సీరియల్స్ లో ఈమె మోస్ట్ బిజీ గా ఉండే ఆర్టిస్ట్, హ్యాపీ డేస్ సినిమాలో కూడా ఆమె నిఖిల్ కి తల్లి గా నటించింది.