రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం అన్నిజిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా … [Read more...]
ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగోస్థానం
ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ప్రతి లక్షమందిలో 20.6 మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆయన వెల్లడించారు. … [Read more...]
రైతు వ్యతిరేక బిల్లు: హరీశ్రావు
రైతులకు వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు విమర్శించరు. వ్యవసాయం చేసే రైతుల పొలాల్లో కరెంట్ మీటర్లు పెట్టాలని చూస్తోందని అన్నారు. … [Read more...]
అర్ధరాత్రి అప్రమత్తంగా ఉండండి: వాతావరణశాఖ
ఆదివారం అర్ధరాత్రి వరకు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. తెలంగాణలో ఇప్పటికే దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. శనివారం రాత్రి … [Read more...]
ఏమాత్రం ప్రయోజనం లేని బిల్లు…
కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతులకు ఏమాత్రం ప్రయోజనకరంగా లేదని రాజ్యసభ టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు ఆరోపించారు. వ్యవసాయ బిల్లును ఆదివారం రాజ్యసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా … [Read more...]
2,137 పాజిటివ్ కేసులు.. 2,192 మంది కోలుకున్నవారు..
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 2,137 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 1,71,306కు చేరుకుంది. ఇక శనివారం 8 మంది కరోనాతో మృతి … [Read more...]
త్వరలో హైదరాబాద్ సిటీబస్సులు ప్రారంభం.,.!
లాక్డౌన్ కారణంగా హైదరాబాద్లో దాదాపు ఆరు నెలల పాటు నిలిచిపోయిన సిటీబస్సులు పున:ప్రారంభానికి అవకాశాలు కన్పిస్తున్నాయి. దేశంలోని కొన్ని మెట్రోసిటీల్లో జాగ్రత్తలతో సిటీ బస్సులను … [Read more...]
కొమురం భీం జిల్లాలో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృతి..
పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. కుమరం భీం జిల్లా కడంబా అడవుల్లో శనివారం అర్ధరాతి ఈ సంఘటన చోటు చేసుకుంది. గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో … [Read more...]