కరోనా వైరస్ ను ప్రపంచానికి అంటించి అతలాకుతలం చేస్తోన్న చైనాకు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేసింది. చైనా అంటేనే చిర్రెత్తిపోతున్న … [Read more...]
జనాలను పీల్చి పిప్పి చేస్తున్న జగన్ సర్కార్
చేతికి ఎముక లేదన్నట్లు జగన్ సర్కార్ ప్రజా సంక్షేమ పథకాల కోసం వేలకోట్ల రూపాయాలు ఖర్చు చేస్తోంది. ఏపీలోని ప్రతీఒక్కరు సంక్షేమ పథకాలతో లబ్ది పొందేలా కార్యక్రమాలను రూపొందిస్తోంది. … [Read more...]
ప్లే స్టోర్ నుంచి పేటీఎం మాయం.. డబ్బు సేఫేనా?
దేశంలో ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎంకు గూగుల్ షాక్ ఇచ్చింది. పేటీఎం యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కు సంబంధించి రూపొందించిన కొత్త నియమ నిబంధనలను … [Read more...]
బిగ్ బ్రేకింగ్: కరోనాతో తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ మృతి
కరోనా బారినపడి వైసీపీ తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ప్రాణాలు విడిచారు. ఒక ఎంపీ స్థాయి వ్యక్తి కరోనాతో ప్రాణాలు కోల్పోవడం దేశంలోనే విషాదం నింపింది. పార్లమెంట్ సమావేశాల వేళ ఈ ఘటన … [Read more...]
ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు.. సజ్జల కీలక వ్యాఖ్యలు
అమరావతిలో భూ కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ నివేదికను మీడియాకు, సోషల్ మీడియాకు ఇవ్వకూడదని మంగళవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు … [Read more...]
అమరావతి భూకుంభకోణం.. బాబుకు జగన్ షాక్
గత చంద్రబాబు ప్రభుత్వం హయాంలో అమరావతి పేరిట నడిపిన భూదందాను వైసీపీ ప్రభుత్వం తవ్వితీస్తోంది. ఇప్పటికే దీనిపై వేసిన సిట్ తాజాగా దర్యాప్తును పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక … [Read more...]
మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా సోకిందా?
కరోనా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. ఏపీలో అయితే విచ్చలవిడిగా అందరికీ సోకుతోంది. తెలంగాణలోని హైదరాబాద్ లోనూ పంజా విసురుతోంది. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు ఎందరో కరోనా బారినపడ్డారు. … [Read more...]
శ్రావణి కేసు: ఇద్దరి అరెస్ట్.. నిర్మాత కోసం వేట
టీవీ నటి శ్రావణి (26) ఆత్మహత్య కేసు చిక్కుమడి వీడింది. ఈమె ఆత్మహత్యకు ప్రధానంగా ముగ్గురిని కారకులుగా పోలీసులు తేల్చారు. ప్రధానంగా సాయికృష్ణారెడ్డి, దేవరాజు రెడ్డిలతోపాటు ఆర్ఎక్స్ … [Read more...]
బ్రేకింగ్: స్వామి అగ్నివేశ్ కన్నుమూత
ప్రముఖ సామాజిక కార్యకర్త, ఆర్యసమాజ్ నేత స్వామి అగ్నివేశ్ (80) కన్నుమూశారు. కాలేయ సంబంధ వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆయన మంగళవారం ఆస్పత్రిలో చేరారు. నాలుగు రోజులుగా వెంటీలేటర్ పైనే … [Read more...]
బ్రేకింగ్: అంతర్వేది రథం దగ్ధంపై జగన్ షాకింగ్ నిర్ణయం
ఏపీలో తీవ్ర వివాదాస్పదమైన అంతర్వేది రథం దగ్ధం విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇది హిందుత్వ అంశం కావడం.. వరుసగా ఏపీలో హిందుత్వ వ్యతిరేక సంఘటనలు చోటుచేసుకోవడంతో వైఎస్ … [Read more...]