తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే రెగ్యులర్ చెకప్ కోసమే వెళ్లారని సన్నిహితు … [Read more...]
2,137 పాజిటివ్ కేసులు.. 2,192 మంది కోలుకున్నవారు..
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 2,137 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 1,71,306కు చేరుకుంది. ఇక శనివారం 8 మంది కరోనాతో మృతి … [Read more...]
త్వరలో హైదరాబాద్ సిటీబస్సులు ప్రారంభం.,.!
లాక్డౌన్ కారణంగా హైదరాబాద్లో దాదాపు ఆరు నెలల పాటు నిలిచిపోయిన సిటీబస్సులు పున:ప్రారంభానికి అవకాశాలు కన్పిస్తున్నాయి. దేశంలోని కొన్ని మెట్రోసిటీల్లో జాగ్రత్తలతో సిటీ బస్సులను … [Read more...]
వైట్ హౌజ్కు విషపదార్థం..తనిఖీలో గుర్తించిన అధికారులు..
రానున్న రోజుల్లో అమెరికాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైట్ హౌజ్ వద్ద విష పదార్థం కలకలం రేపింది. గుర్తు తెలియని కొందరు వ్యక్తుల విషంతో కూడిన ఓ పార్శిల్ను అమెరికాలో వైట్హౌజ్కు … [Read more...]
లంగీ భుయాన్కు ‘మహింద్రా’ గిఫ్ట్..
బీహార్ రాష్ట్రంలోని గయకు చెందిన లంగి భయాన్ ఊరికి నీటిని అందించాలని సంకల్పించాడు. పలుగు పార పట్టుకొని ఒక్కడే 3 కిలోమీటర్ల కాలువ తవ్వాడు. అ అపరభగీరథుని సాహసానికి దేశం మొత్తం … [Read more...]
కొమురం భీం జిల్లాలో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృతి..
పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. కుమరం భీం జిల్లా కడంబా అడవుల్లో శనివారం అర్ధరాతి ఈ సంఘటన చోటు చేసుకుంది. గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో … [Read more...]
అమెరికాలో కాల్పుల కలకలం.. 12మంది మృతి
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా జరిపిన కాల్పుల్లో ఆ దేశం రక్తమోడింది. న్యూయార్క్ లోని రోచెస్టర్ లో పెద్ద ఎత్తున కాల్పులు చోటుచేసుకున్నాయి. గుర్తు … [Read more...]
ఏపీలో కొత్తగా 8218 కరోనా కేసులు
ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 8218 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 81763 టెస్టులు చేయగా దాదాపు 8వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. తాజాగా కేసులతో … [Read more...]
చైనాకు మరో గట్టి షాక్ ఇచ్చిన భారత్
కాపీ కొట్టడంలో.. ఓ వస్తువుకు డూప్లికేట్ తయారుచేయడంలో చైనాకు తిరుగులేదు. ఒరిజినల్ వస్తువు ధరలో సగం ధరకే చైనా తన వస్తువులను విక్రయిస్తుంటుంది. ఇష్టం వచ్చినట్లుగా సరుకులను డంప్ … [Read more...]
జగన్ ఘనత.. పెట్రో ‘మంట’లో దేశంలోనే ఏపీ నెంబర్ వన్?
దేశంలో కరోనా ఎంట్రీతో ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది. కరోనాకు ముందే మనదేశ జీడీపీ అంతంత మాత్రంగా ఉండేది. ఇక కరోనా ఎంట్రీ జీడీపీ పాతాళానికి పడిపోయింది. కరోనా … [Read more...]