దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నా కూడా ప్రధాని మోడీ మొండి పట్టుదలతో వెళుతున్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కార్పొరేట్లకు మేలు చేసేలా.. రైతులకు కనీస మద్దతు ధర లేకుండా … [Read more...]
రాజ్యసభలోనూ నెగ్గిన వ్యవసాయ బిల్లు
వ్యవసాయరంగంలో మార్పులు తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు ఎట్టకేలకు రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. ఇప్పటికే లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును ఆదివారం ఉదయం వ్యవసాయశాఖ … [Read more...]
రాజ్యసభలోకి వ్యవసాయ బిల్లు..
వ్యవసాయ సంబంధ బిల్లులను సంబంధిత మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఆదివారం ఉదయం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఇదివరకే పార్లమెంట్లో ఆమోదం పొందిన ఈ బిల్లుతో ప్రయోజనమే కాని నష్టం లేదని … [Read more...]
దేశంలో మరో 92వేల కేసులు.. 605 మంది మృతి..
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతిరోజూ 90 వేలకు తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 24 గంటల్లో 12,06,806 పరీక్షలు చేయగా 92,605 మందికి వైరస్ సోకినట్లు నిర్దారణ … [Read more...]
పన్నీరు సెల్వంకు అస్వస్థత
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే రెగ్యులర్ చెకప్ కోసమే వెళ్లారని సన్నిహితు … [Read more...]
లంగీ భుయాన్కు ‘మహింద్రా’ గిఫ్ట్..
బీహార్ రాష్ట్రంలోని గయకు చెందిన లంగి భయాన్ ఊరికి నీటిని అందించాలని సంకల్పించాడు. పలుగు పార పట్టుకొని ఒక్కడే 3 కిలోమీటర్ల కాలువ తవ్వాడు. అ అపరభగీరథుని సాహసానికి దేశం మొత్తం … [Read more...]
చైనాకు మరో గట్టి షాక్ ఇచ్చిన భారత్
కాపీ కొట్టడంలో.. ఓ వస్తువుకు డూప్లికేట్ తయారుచేయడంలో చైనాకు తిరుగులేదు. ఒరిజినల్ వస్తువు ధరలో సగం ధరకే చైనా తన వస్తువులను విక్రయిస్తుంటుంది. ఇష్టం వచ్చినట్లుగా సరుకులను డంప్ … [Read more...]