మరోవైపు ముఖ్యమంత్రిలు ముఖ్య మంత్రులు స్టాలిన్, హేమంత్, సోరెన్, నితీష్, పినరయి విజయన్ వంటి నేతలతో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చలు జరుపుతారని ప్రచారం జరుగుతుంది.. ఈ సమావేశం తర్వాత ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల ఐక్యతకు కీలక వేదిక ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వరాల జల్లుతోనే కాకుండా వంటలతోనూ ప్రధానమంత్రి అక్కడి దేశ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎఫ్ ఐసిఐసి సదస్సు సందర్భంగా సభ్య దేశాల అధినేతలు, ప్రతినిధులకు ప్రధాని నేరుగా ఏర్పాటు చేశారు.
భారత్ అభివృద్ధిని మోదీ చాటిచెబుతున్నారనడానికి ఈ ఘటన ఒక మచ్చుతునక అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ట్విట్టర్ లో ఆనందం వ్యక్తం చేశారు.
సూడాన్ నుంచి భారతీయులను తీసుకువచ్చేందుకు సీ-130 వాయుసేన విమానాలు రెండు, మూడు నావికాదళ నౌకలు INS సుమేధ, INS తర్కష్, INS తేగ్ను ఉపయోగిస్తున్నారు.
Visa : వేసవి కాలం వచ్చేసింది. సెలవులు ఇచ్చారు. దీంతో దేశంలోని విదేశాల్లోని పలు ప్రాంతాలు చుట్టి రావాలని అందరు చూస్తుంటారు. కానీ వీసా, పాస్ పోర్టు లేని కారణంగా వెళ్లలేకపోతుంటారు. ఈ నేపథ్యంలో వీసా, పాస్ పోర్టు లేకున్నా కొన్ని దేశాలు మనం చుట్టి రావచ్చు. దీంతో వాటిని సందర్శించేందుకు ప్లాన్ చేసుకోవడం మంచిది. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు మనం తిరిగే దేశాలు ప్లాన్ చేసుకుంటే సౌకర్యవంతంగా ఉంటుంది. గాబరా పడకుండా నిదానంగా వాటిని […]
H3n2 Virus On India: కరోనా పూర్వ పరిస్థితులు ఏర్పడ్డాక రకరకాల వైరస్ లు మళ్ళీ పంజా విసురుతున్నాయి. జనాలపై పదేపదే దాడి చేస్తున్నాయి. దాంతో చాలామంది తరచుగా జ్వరం, జలుబు, దగ్గువంటివాటి బారిన పడడం సాధారణంగా మారింది. మందులు వాడితే తగ్గిపోవడం.. మళ్లీ పది-పదిహేను రోజులకోసారో, నెలకొకసారో.. అనారోగ్య సమస్యలు తలెత్తడం. ఇదీ పరిస్థితి. గతంలో ఏడాదికొకమారు కూడా ఆస్పత్రి ముఖం చూడని వాళ్లుసైతం ఇప్పుడు తరచుగా వైద్యుల వద్దకు పరుగెత్తాల్సి వస్తోంది. ఒకవైపు వైరస్ […]
Ram Setu: సేతుసముద్రం… ఆధునిక భారత చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన ప్రాజెక్టు.. రామసేతు మానవ నిర్మితమని, కాదు కాదు అది దేవుడు నిర్మించిందని అప్పట్లో పెద్ద ఎత్తున గొడవలు చెలరేగాయి.. ఈ రామసేతుపై అప్పట్లో అమెరికాకు చెందిన మూడు విశ్వవిద్యాలయాల భూగర్భ శాస్త్ర నిపుణులు అధ్యయనం చేశారు.. దీనిని డిస్కవరీ ఛానల్ ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో రామసేతు ను కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా కదిలించే సాహసం చేయలేకపోయింది.. అంతేకాదు పేరుకు మూడు దిక్కులా […]
Queen of Elizabeth: బ్రిటన్ రాణి ఎలిజబెత్ అంత్యక్రియలకు దేశ విదేశాల నుంచి రెండు వేల మంది హాజరయ్యారు. మన దేశం నుంచి రాష్ర్టపతి ద్రౌపది ముర్ము పాల్గొని నివాళులర్పించారు. అధికారిక లాంఛనాలతో అశ్రునయనాల మధ్య కనీవిని ఎరుగని రీతిలో జరుగుతున్నాయి. వెస్ట్ మిన్ స్టర్ హాల్ లోని క్యాటపాక్ పై ఉన్న రాణి శవపేటికను విండ్సర్ క్యాసిల్ కు తరలించారు. అంతకుముందు ఆమె పార్థిక దేహాన్ని వెస్ట్ మిన్ స్టర్ అటేకు తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక […]
Queen Elizabeth: బ్రిటన్ రాణి ఎలిజబెత్_2 అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. ఇందుకు సంబంధించి బ్రిటన్ ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. ప్రపంచ దేశాల అధినేతలు హాజరవుతున్నందున వారి భద్రత కోసం, ఇతర ఏర్పాట్ల కోసం దాదాపు 9 మిలియన్ డాలర్ల ఖర్చు చేస్తున్నది. మన కరెన్సీ తో పోల్చితే దాదాపు 71 కోట్ల రూపాయలు. లండన్ లోని వెబ్ మినిస్టర్ అబే చర్చిలో రాణి అంత్యక్రియలు జరుపుతారు. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అంత్యక్రియలకు […]
Tana Food Drive: సమాజం లో చాలామందికి ప్రతి రోజు భోజనం దొరక్క అలమటిస్తున్నారు. అందుకే అలాంటి వారి కోసం అన్నదానం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వృద్ధులు, చిన్న పిల్లల కోసం అనాథ ఆశ్రమాల్లోని వారికి భోజనం సమకూర్చేందుకు ఫుడ్ డ్రైవ్ లాంటివి నిర్వహించాల్సిన అవసరం ఉంది. అందుకే అసహాయుల కోసం అప్పుడప్పుడు TANA అమెరికాలోనూ ఇలాంటి డ్రైవ్ లు నిర్వహించటం జరుగుతోంది . తానా మహిళా సేవల కో-ఆర్డినేటర్ డాక్టర్ ఉమా అరమాండ్ల కటికి […]
Allu Arjun holds Indian Flag: స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా దేశం మొత్తం మీద వజ్రోత్సవాలు నిర్వహించుకున్నాం. ఆజాదీ అమృత్ మహోత్సవంలో భాగంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికాలో ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ తో పాటు ప్రఖ్యాత గాయకులు శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ సహా పలువురు సినీ పరిశ్రమకు చెందిన వారి చేత ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా […]
Bangalore to Hyderabad: హైదరాబాద్, బెంగుళూరు వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు. జనాభాతో పాటు ఉపాధి మార్గాలు ఎక్కువగా ఉన్న నగరాల్లో ఇవి రెండు దూసుకుపోతున్నాయి. ప్రస్తుత కాలంలో రెండు నగరాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. మెట్రోపాలిటన్ నగరాలుగా రూపుదిద్దుకున్న ఈ నగరాల మధ్య దూరం త్వరగా చేరుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. బెంగుళూరు, హైదరాబాద్ మధ్య ప్రయాణం చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమయాభావంతో నష్టపోతున్నారు. అందుకే వారి బాధలను అర్థం చేసుకున్న రైల్వే శాఖ ఓ నిర్ణయం తీసుకుంది. […]
India vs Pakistan: క్రికెట్ ఆడితే పాకిస్తాన్ తో ఆడాలి. మిగతా ఏ దేశంతో ఆడినా మజా రాదు. రెండు దాయాది దేశాలు కావడంతో అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ. దీంతో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ పై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ మేరకు ఇంకా సమయం ఉన్నా రెండు జట్ల అభిమానుల్లో క్రేజీ రోజురోజుకు పెరుగుతోంది. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఆగస్టు 28న ఆదివారం యూఏఈ వేదికగా జరగనుంది. దీనికి సంబంధించిన టికెట్లు కొన్ని నిమిషాల్లోనే హాట్ […]
Rolls Royce EV: లగ్జరీ కార్ల తయారీలో రోల్స్ రాయిస్కు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఇమేజ్ ఉంది. ఈ కంపెనీ ఇటీవలే ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. 2023 చివరి నాటికి రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారు ’రోల్స్ రాయిస్ స్పెక్టర్’ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ స్వయంగా ప్రకటించింది. సంస్థ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ కారుకు ఇటీవల రెండోసారి టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు. ఫస్ట్ టెస్ట్డ్రైవ్తో పోసిస్తే రెండో డ్రైవ్లో ఆ […]
Lions Are Sold: సింహం.. అడవికి రాజు.. సాధారణంగా ఇవి అడవుల్లో లేదా జూపార్కుల్లో కనిపిస్తాయి. కొన్ని దేశాల్లో సంపన్నులైన జంతు ప్రేమికులు ఇళ్లలో కూడా పెంచుకుంటారు. అత్యంత క్రూరమైన జంతువు అయిన సింహాలను పోషించలేక ఓ దేశం ఇప్పుడు వాటిని అమ్మకానికి పెట్టింది. ధర కూడా గేదె ధర కన్నా తక్కువగా ఉండడం విశేషం.. నిత్యం ఏదో ఒక సమస్య, ఏడాదికో సంక్షోభంలో కూరుకుపోయే మన దాయాది దేశం పాకిస్తాన్. ప్రస్తుతం అక్కడ తీవ్ర ఆర్థిక […]
Gautam Adani: గౌతమ్ అదానీ వ్యాపార రంగంలో దూసుకుపోతున్నాడు. మేటి దిగ్గజాలను పక్కకు నెడుతున్నారు. ఆసియాలోనే నెంబర్ వన్ కుబేరుడిగా ఖ్యాతి గడించి అదానీ మరో అరుదైన ఘనత సాధించడం విశేషం. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను దాటేసి తన సంపదను పెంచుకోవడం గమనార్హం. దీంతో భవిష్యత్ లో ఇంకా మరిన్ని రికార్డులు తిరగ రాస్తాడని తెలుస్తోంది. అపర కుబేరుడిగా అదానీ తన సంపదను పెంచుకుంటూ పోతున్నాడు. రాబోయే రోజుల్లో ఇంకా రికార్డుల మోత మోగిస్తాడని […]
Powerful World: ప్రపంచంలో ప్రస్తుతం ఆధిపత్య పోరు జరుగుతోంది. ఈ కారణంగానే రెండు ప్రపంచ యుద్ధాలు కూడా జరిగాయి. అయితే ఆ యుద్ధాలతో లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగింది. కొన్ని తరాల వరకు యుద్ధ ప్రభావం పడింది. ఈ క్రమంలో మరో వరల్డ్ వార్ రాకుండా ప్రపంచ దేశాలన్నీ యూఎన్వోను ఏర్పాటు చేసుకున్నాయి. దీని ఆధ్వర్యంలోనే అన్ని దేశాలు పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నా.. ఆధిపత్యం కొసం అప్పుడప్పుడూ యుద్ధాలు చేస్తూనే ఉన్నాయి. మరోవైపు ప్రపంచంలో శక్తివంతమైన దేశాలుగా […]