ప్రస్తుతానికైతే ప్రకటన చేస్తారు. ఆగస్టు లేకపోతే అక్టోబర్ లో అసెంబ్లీని రద్దు చేస్తారని ప్రచారం జరుగుతోంది. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారని వైసీపీ వర్గాలు కూడా ఒక నిర్ణయానికి వచ్చేశాయి
రేపు సాయంత్రం 5 గంటలకు ఈ ఫలితాలను విజయవాడలోని మంత్రి బొత్స రిలీజ్ చేస్తారని తెలిపారు. పరీక్షలు జరిగిన నెలలోపే విడుదల చేస్తూ ఏపీ అధికారులు, ఉపాధ్యాయులు సత్తా చాటుతున్నారు.
Mokshajna to compete with NTR: ప్రస్తుతం బాలయ్య వర్సెస్ ఎన్టీఆర్ అన్నట్లుంది పరిస్థితి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ మారుస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. టీడీపీ వర్గాలను తీవ్ర అసహనానికి గురి చేసిన ఈ అంశంపై నందమూరి హీరోలు ఫైర్ అయ్యారు. కళ్యాణ్ రామ్, బాలకృష్ణ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ మాత్రం కొంచెం సాఫ్ట్ గా, డిప్లొమాటిక్ గా స్పందించారు. పేరు మార్పును ఖండిస్తూనే వైఎస్సార్, […]
Communists Party Kodandaram: మునుగోడులో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. పార్టీలు విజయం కోసం పావులు కదుపుతున్నాయి. వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలని తమ కార్యాచరణకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. నల్గొండ జిల్లాల కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో వారి ప్రాపకం కోసం పాకులాడుతున్నాయి. మునుగోడులో దాదాపు ఇరవై వేల ఓట్లు కమ్యూనిస్టులకు ఉంటాయని తెలియడంతో అటు గులాబీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు తమకు అనుకూలంగా చేసుకోవడానికి వారి మద్దతు తమకే అని ప్రకటిస్తున్తున్నాయి. ఈ నేపథ్యంలో […]
Ambati Rambabu: సమయం ఏదైనా.. సందర్భం ఏదైనా వైసీపీలో కొందరు కీలక నాయకులు, మంత్రులు జనసేన అధినేత పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. అందులో ముందు వరుసలో మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. పవన్ అంటేనే ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అసలు జనసేన ఒక పార్టీయేనన్న రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. జనసేన రాజకీయ వ్యూహాలు, పొత్తులపై పదేపదే ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు జన సైనికులు కౌంటర్లు ఇస్తున్నా అంబటి వెనక్కి తగ్గడం లేదు. జనసేన శ్రేణుల సహనాన్ని పరీక్షించేలా లేనిపోని […]
Cyclone Alert In AP: ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లో తుఫాను చెలరేగనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారే అవకాశాలున్నాయి. దీంతో శ్రీలంక దానికి అసని అనే పేరుపెట్టింది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం బలపడి ఆదివారం నాటికి పెనుతుఫానుగా మారింది. దీంతో రాబోయే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిసింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వాయువ్యంగా పయనిస్తూ తూర్పు మధ్య […]
Singer Kalyani Chintha: పాటల పూదోటలో విరబూయడమే కాదు.. ఆ గాయకుల తెరవెనుక జీవితాలను ఆవిష్కరిస్తోంది జీ తెలుగులోని ‘సరిగమప షో’. ఈ ఆదివారం ప్రసారమైన ఈ షోలో పలువురి గాయకుల తెరవెనుక జీవితాలు బయటపడ్డాయి. వారి కష్టాలు కళ్లకు కట్టాయి.. అవి అందరిలోనూ స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. కళ్యాణి అనే మహిళ క్రితం సారి బాగా పడింది. ఈసారి బాగా పాడినా కాస్త తడబడింది. పాట ముగిశాక జడ్జీలు అడిగినప్పుడు ఆమె అలా తడబాటుకు గల కారణాలు […]
suicide attempt : కరోనా వచ్చాక సరిగ్గా షూటింగ్స్ లేవు, కొన్ని ఉన్నా అవకాశాలు ఇవ్వరు. మొత్తమ్మీద సినీ కార్మికులతో పాటు నటీనటులకు అనేక ఆర్థిక ఇబ్బందులు రెట్టింపు అయ్యాయి. రంగుల ప్రపంచంలోని బతుకులు అతలాకుతలం అయ్యాయి. ఇందుకు ఉదాహరణ.. ‘ది కపిల్ శర్మ షో’ కమెడియన్ తీర్థానందరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం. తీర్థానందరావు ఆర్థిక సమస్యల కారణంగా విషం తాగి అందరికి షాక్ ఇచ్చాడు. చావుతో తన జీవితానికి ముగింపు పలకాలని ప్రయత్నించాడు తీర్థానందరావు. విషయం పొరుగు వారికి తెలియడంతో సమయానికి ఆస్పత్రిలో […]
Omicron Effect: ఒమిక్రాన్ వేరియంట్ కొవిడ్ కేసుల నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలపై ఇప్పటికే తెలంగాణ సర్కారు పలు ఆంక్షలు విధించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా కఠిన ఆంక్షలు విధించింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా జనం గుమిగూడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై ఈ ఆంక్షలు విధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. విజయవాడలో కఠిన ఆంక్షలు విధించారు. ఈ మేరకు విజయవాడ పోలీస్ […]
ఏపీలోని అనంతపురం జిల్లాలో టన్ను మట్టిలో నాలుగు గ్రాముల బంగారం నిక్షేపాలు ఉన్నాయట. 10 చోట్ల బంగారం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది. ప్రాంతాల్లో భూమి లోపలికి 50 మీటర్ల నుంచి మరింత దిగువకు వెళ్లే కొద్దీ బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. టన్న మట్టి తవ్వితీస్తే 4 గ్రాముల గోల్డ్ ఉంటుంది. అత్యధికంగా ఔకులలోని ఆరు ప్రాంతాల్లో కలిపి 10 టన్నులు, రామగిరిలో నాలుగు టన్నులు, బొక్సంపల్లిలోని రెండు టన్నులు కలిపి మొత్తంగా 16 టన్నులు ఉంటుందని […]
27 న రైతు చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న భారత్ బంద్ కు ఏపీ ప్రభుత్వం మద్దతు తెలిపింది. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ బంద్ ను ఏపీ ప్రభుత్వం మద్దతిస్తున్నట్లు మంత్రి పేర్ని నాని ప్రకటించారు. అయితే ఇక్క అసలు విషయం ఏమిటంటే వ్యవసాయచట్టాలను పార్లమెంట్ లో ఆమోదం పొందటానికి వైసీపీ అనుకూలంగా ఓటు వేసింది. రాజ్యసభలో బీజేపీకి సంపూర్ణ మెజార్జీ రాలేదు. వైసీసీ, బీజేపీ, అన్నాడీఎంకే వంటి పార్టీల మద్దతు కావాలి. […]
ఏపీలో ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు వైద్యం అందించడంపై ప్రభుత్తం నిషేధం విధిస్తోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో జారీ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్ లు వేర్వేరు చోట్ల పని చేస్తున్న వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం విధించనున్నారు. కోట్లాది రూపాయాలు ఖర్చచేసి ఆస్పత్రులు నిర్మిస్తున్నా.. సిబ్బంది లేక రోగులకు సేవలు అందని పరిస్థితి ఏర్పడుతోంది. సంవత్సరాల తరబడి ఇలాంటి సమస్యలే మనం నిత్యం చూస్తున్నాం. ఇక దీనికి […]
ఏపీ సచివాలయంలో ఇంటి దొంగల గుట్టు రట్టవుతోంది. పేదల డేటా సేకరించి.. వాళ్ల పేరుతో సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను స్వాహా చేశారు. కొందరు కేటుగాళ్లు. వాళ్లు ఒకరిద్దురు కాదు ఏకంగా 50 మంది కుమ్మక్కయి ఈ వ్యవహారం నడిపారు. ప్రాథమికంగా ఆధారాలు దొరకడంతో ఏసీబీ దూకుడు పెంచింది. ప్రజా ప్రతినిధుల ఏపీలు, అనుచరుల పాత్రపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఈ కుంభకోణం ఎక్కడి నుంచి ఎక్కడి […]
“మనం సైతం” సేవా సంస్థ దిగ్విజయంగా తన సేవా ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. సరిగ్గా ఇవాళ్టికి మనం సైతం స్థాపించి 8 ఏళ్లవుతోంది. తన పుట్టినరోజునే మనం సైతం సేవా సంస్థ దినోత్సవంగా మార్చుకున్నారు కాదంబరి కిరణ్. నా అన్నది మరిచి మనం అనే భావంతో సేవా యజ్ఞం నిర్వహిస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్టుల కార్మికులతో పాటు సాయం కోరిన పేదలను, ఆపన్నులను ఆదుకుంటున్నారు. ఈ ఎనిమిదేళ్లలో ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు, పేదల […]
ప్రివిలేజ్ కమిటీ భేటీ ముగిసింది. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్న, నిమ్మలపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. సభను తప్పు దోవ పట్టించారన్న శ్రీకాంత్ రెడ్డి ఫిర్యాదుపై అచ్చెన్న, నిమ్మలపై చర్యలకు సభకు సిఫార్సు చేయనున్న ప్రివిలేజ్ కమిటీ. మద్యం షాపుల విషయంలో అచ్చెన్న, వృద్ధాప్య పెన్షన్ల విషయంలో నిమ్మల సభను తప్పు దోవ పట్టించారని నిర్దారిచిన ప్రివిలేజ్ కమిటీ. స్పీకరును దూషించారనే ఫిర్యాదులో అచ్చెన్నాయుడు క్షమాపణలను పరిగణనలోకి తీసుకుని క్షమించిన ప్రివిలేజ్ కమిటీ. కాకాని గోవర్దన్ రెడ్డి, ప్రివిలేజ్ కమిటీ […]
కేంద్ర ప్రభుత్వం పాలసీ నిర్మాణంలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా వచ్చే నెలలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ ను సందర్శించి కార్మిక సంఘాలతో సమావేశం కానున్నట్టు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన సమయం ఆసన్నమైందనీ, తెలుగు ప్రజల ఆత్మాభిమానం దెబ్బతినకుండా […]
ఏపీలోని గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. మాజీ జడ్పీటీసీ, టీడీపీ నాయకురాలు బత్తిని శారద ఇంట్లోకి దూరి సామాగ్రిని ధ్వంసం చేశారు వైసీపీ కార్యకర్తలు. శారద ఇంట్లో ఉన్న సామాగ్రి, ద్వచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనతో టీడీపీ నాయకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘర్షణపై పోలీసులకు సమాచారం […]