దేశంలో 2024లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? అని మనం విశ్లేషించాలి. అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ ఇదే అంటున్నాడు. వాస్తవానికి గణాంకాలు చూస్తే మొత్తం డిఫెరెంట్ గా ఉంది.
చనిపోయిన వ్యక్తులు ఎవరు? వారి కుటుంబాలు ఏమిటీ? వారికి ఏలాంటి సహాయ సహకారాలు అందించగలమా? అన్నది మనం ఆలోచించాల్సింది పోయి ఇలా కుట్రలు, కుతంత్రాలు అంటూ విమర్శలు చేయడం ఏంటని అందరూ ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటివరకూ పాలన కేంద్రంగా నార్త్ సౌత్ బ్లాక్ కార్యాలయాల్లో ఈ అతిపెద్ద మ్యూజియంను ఏర్పాటు చేయబోతున్నారు. బ్రిటీష్ కాలం నుంచి ఇప్పటిదాకా మూడు అంతస్తుల్లో 900కు పైగా గదులు ఉన్నాయి. సెంట్రల్ విస్తా పూర్తయ్యాక ప్రారంభమయ్యాక.. నార్త్ సౌత్ బ్లాక్ లను తరలించి వీటిల్లో అతిపెద్ద మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నారు.
ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనుండగా చంద్రబాబు సహా పలు రాష్ట్రాలకు చెందిన నేతలు హాజరుకానున్నారు. కాగా ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చంద్రబాబుతో సమావేశమయ్యే చాన్స్ ఉందని రాజకీయవర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తమిళనాడులో ద్రవిడవాదం పేరుతో సమాజం బ్రష్టుపట్టిపోయింది. శతాబ్ధం నుంచి గూడుకట్టుకొని ఉన్న ఈ జాఢ్యాలను అన్నామలై తొలగిస్తున్నాడు. బ్రహ్మణులకు, బ్రాహ్మణవాదానికి అన్నామలై మద్దతుగా నిలుస్తున్నారు. అన్నామలై బ్రాహ్మిణ్ కాదు. కానీ ఈ ద్వేషం ఎన్నాళ్లు అని ప్రశ్నించాడు.
పాకిస్తాన్ ఆర్మీ, పాక్ ఉగ్రవాద సంస్థలతో సంబంధమున్న ఏఐఎంసీ సంస్థ వేరి డేంజరస్ సంస్థగా పేరుంది. సాక్ష్యాధారాలున్నాయి. ఇది పాకిస్తాన్ నడిపే ఆర్గనైజేషన్. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ సభకు ప్రాధాన్యతనిస్తున్నాయి. ముస్లింలు అంతా రాహుల్ సభకు క్యాంపెయిన్ చేస్తున్నాయి.
అమెరికా పర్యటనలో మోడీ పాపులారిటీని ప్రశ్నిస్తే.. ప్రెస్ ను నియంత్రించి ఇలా మోడీ ఎదిగాడని ఆరోపించాడు. గ్లోబల్ ర్యాంకింగ్ లో మోడీకి 77 శాతం ఉందంటే.. జోబైడెన్ కు 44 శాతమే ఉందని ప్రశ్నించగా రాహుల్ నీళ్లు నమిలాడు.
52 ఏళ్ల కాంగ్రెస్ నాయకుడు తన వారం రోజుల అమెరికా పర్యటనలో భారతీయ అమెరికన్లను ఉద్దేశించి, వాల్ స్ట్రీట్ అధికారులు, విశ్వవిద్యాలయ విద్యార్థులతో సంభాషించే అవకాశం ఉంది. అతను జూన్ 4న న్యూయార్క్లో బహిరంగ సభతో తన పర్యటనను ముగించబోతున్నాడు. న్యూయార్క్లోని జావిట్స్ సెంటర్లో ఈ మీటింగ్ జరుగుతుంది.
ప్రజాస్వామ్య దేవాలయంగా నూతన పార్లమెంట్ను, అన్నివర్గాల ప్రజల కొత్త గృహంగా ప్రముఖులు నూతన పార్లమెంట్ను కీర్తిస్తుంటే కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలు మాత్రం విమర్శలు చేస్తున్నాయి.. కొత్త పార్లమెంట్ భవనం నమూనాను శవపేటికతో పోల్చింది బీహార్ కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ . వైపరీత్య బుద్దితో మోడీకి క్రెడిట్ రాకుండా ఉండేందుకు చేస్తున్న విమర్శలు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై నెటిజన్లు మండిపడుతున్నారు.
పరిపాలనపై మోడీ పట్టు పెంచుకున్నారు. మోడీకి ఉన్న పట్టు ఏ ప్రధానమంత్రికి కూడా స్వాతంత్ర్యం వచ్చాక లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే మోడీ మార్క్ పరిపాలనగా దీన్ని చెప్పొచ్చు.ఇది అన్నింటికన్నా ముఖ్యమైనది.. రెండోది మోడీ పాలనలో భారత్ ప్రతిష్ట పైపైకి వెళ్లింది. స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీతో ప్రపంచంలో ఎప్పుడూ లేనంతా బలంగా ఉంది. మూడో ఆర్థిక స్వావలంబన భారత్ సాధించింది.
ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఆర్మీతో రాజీధోరణితో వెళుతున్నాడు. రాజీబేరాలు సాగిస్తున్నారు. దీనిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.
అయితే మోడీకి పేరు రావద్దని ఇలా కాంగ్రెస్ బాయ్ కాట్ వ్యూహం పన్నింది. కానీ కాంగ్రెస్ ను పట్టించుకున్న పాపాన ఎవరూ పోలేదు. కాంగ్రెస్ తీరును ఈసడించుకుంటున్నారు.
కేరళలో స్టిక్ట్ ఐపీఎస్ అధికారి, ఎన్నో కేసులు చేధించిన పాపులర్ ఐపీఎస్ గా విజయన్ కు పేరుంది. ముఖ్యమంత్రి విజయన్ పట్టుబట్టి మరీ IPS అధికారి విజయన్ ని ఎందుకు సస్పెండ్ చేసాడన్నది హాట్ టాపిక్ గా మారింది.
కర్ణాటకలో బీజేపీ చేస్తోన్న పనులన్నీ రివర్స్ చేస్తారట.. ఇదే వివాదమైంది. బీజేపీ చేసిన పనులు, బిల్లులు, ఆర్డర్స్ అన్నీ సమీక్ష చేస్తారట.. ఒక మంత్రి దీన్ని ప్రకటించడం వివాదాస్పదమైంది. ఆర్ఎస్ఎస్ ను కూడా కర్ణాటకలో బ్యాన్ చేస్తామని ప్రకటించారు.
ఆక్రమిత కశ్మీర్ అయితే చైనా-పాక్ లు ఎలా కారిడార్ కడుతారన్నది పాక్ సమాధానం చెప్పాలి. జీ20 కశ్మీర్ లో సక్సెస్ అయ్యింది. టూరిజంకు సంబంధించిన ఒక ఉపకమిటీ సమావేశం ఇది. సమావేశపరంగా ఇది అన్నింటికన్నా ముఖ్యం కాదు. శ్రీనగర్ లో జరిగిన ఈ సమావేశానికి విదేశీయులే ఎక్కువగా వచ్చారు.
అయితే కేసీఆర్ కు సరితూగే నేతగా బండి సంజయ్ ను తెలంగాణ ప్రజలు చూడడం లేదు. బండి సంజయ్ ఇచ్చే హిందుత్వ తీవ్ర ప్రకటనలు ప్రజల్లో బీజేపీకి మైనస్ గా మారాయి.
ఇది ప్రపంచంలోనే అరుదైన సంఘటన.. దేశాధినేతలు ఉదారవాదులు, సంప్రదాయవాదులు, జాతీయవాదులు అయినా.. ఒక్క విషయంలో వారందరూ ఏకమవుతున్నారు. మోడీ అంటే అభిమానం చూపిస్తున్నారు. పర్యావరణ హిత చర్యలు తీసుకోవడంలో అందరికంటే మోడీ ముందున్నాడు.