సోషల్ మీడియా ప్రభాస్ మరియు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఎప్పటి నుండో ఫ్యాన్ వార్స్ నడుస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. నిన్న ప్రభాస్ మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాలలో మాట తూలడం మనం గమనించొచ్చు. ఆ భాగం వరకు వీడియో ని కట్ ని చేసి సోషల్ మీడియా లో సర్క్యూలేట్ చేసి వెక్కిరిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ త్రాగి వచ్చాడని, దేవుడి సినిమా ఈవెంట్ కి కూడా త్రాగి రావాలా?, ఒక్క మూడు గంటలు కూడా ఆపుకోలేవా అంటూ ప్రభాస్ పై కామెంట్స్ చేస్తున్నారు.
అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ అంటే ఇక ఏ రేంజ్ అంచనాలు అభిమానుల్లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అనుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వడం, ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే రేంజ్ ట్విస్టులు ఇవ్వడం అనేది సుకుమార్ కి వెన్నతో పెట్టిన విద్య. ఈ సినిమా విషయం లో కూడా అదే చేసాడు. గ్లిమ్స్ వీడియో కంటే కూడా, ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఆల్ ఇండియా రేంజ్ లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
ఇంటిమేట్ సన్నివేశాలు, బెడ్ రూమ్ సన్నివేశాలు, ముద్దు సన్నివేశాలు ఇలా నిర్మాతలు ఏది కోరితే అది చెయ్యడానికి సిద్ధం గా ఉన్నాను అంటూ కావ్య చేసిన బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది.
'ఆదిపురుష్' సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో జరగడానికి కావాల్సినంత బూస్ట్ ని ఇచ్చింది ఈ ట్రైలర్. ఇందులో ఎక్కువగా ప్రభాస్ మరియు సైఫ్ అలీ ఖాన్ మధ్య వచ్చే పోరాట సన్నివేశాలని ఎక్కువగా చూపించారు. గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా ఉంది. ఇక పోతే ప్రభాస్ ఎక్కడికి వెళ్లినా పెళ్లి గోలనే ఎక్కువగా వినిపిస్తాది.
దిల్ రాజు మాత్రం ఈ సినిమా పవన్ కళ్యాణ్ కంటే రామ్ చరణ్ కి బాగా సూట్ అవుతుంది , రామ్ చరణ్ తో చేద్దాం అంటూ ఆ ప్రాజెక్ట్ ని మరలించాడు. అయితే శంకర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో మరో సరికొత్త సినిమా చెయ్యడానికి స్క్రిప్ట్ సిద్ధం చేసాడట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.
మెగాస్టార్ కి వరుస ఫ్లాప్స్ తర్వాత వచ్చిన సినిమా కావడం తో ఫ్యాన్స్ కి ఈ చిత్రం ఎంతో ప్రత్యేకం. ఈ సినిమా తర్వాత ఆయన మెహర్ రమేష్ లాంటి ఫ్లాప్ డైరెక్టర్ తో 'భోళా శంకర్' అనే చిత్రాన్ని చేస్తున్నాడు. తమిళం లో 8 ఏళ్ళ క్రితం విడుదలైన అజిత్ 'వేదలమ్' చిత్రానికి ఇది రీమేక్. ఫ్లాప్ డైరెక్టర్ తో రీమేక్ సినిమా అవ్వడం వల్ల ఈ చిత్రం పై అభిమానుల్లో అంచనాలే లేకుండా ఉండేది.
బాలయ్య మాటలను పరిగణలోకి తీసుకున్న ప్రముఖ దర్శకుడు బి గోపాల్ చెంగిస్ ఖాన్ బయోపిక్ మీద స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకొని బాలయ్య వద్దకి తీసుకొచ్చి ఇటీవలే వినిపించాడట.
మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మొన్న విడుదల చేసిన ట్రైలర్ లో మనకి కనిపిస్తున్న వానర సైన్యం మొత్తం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ తోనే చేసారు.
అంత పెద్ద హీరో మహేష్ చిత్రం లో విలన్ గా చెయ్యడానికి ఒప్పుకుంటాడా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.అయితే మన రాజమౌళి ఏ సినిమా తీసిన పాన్ వరల్డ్ రేంజ్ లోనే ఉంటుంది. హాలీవుడ్ లో కూడా ఆయన సినిమాలు ఇక నుండి విడుదల అవుతాయి. అంత పెద్ద రీచ్ ఉన్న సినిమాలో విలన్ గా చెయ్యడానికి ఎలాంటి అభ్యంతరం ఉండక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి అమీర్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.
రెండు వెర్షన్స్ కి కూడా ఆయనే డైరెక్టర్ . తెలుగు వెర్షన్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు. ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ ని విడుదల చెయ్యగా, దానికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే టీజర్ కూడా విడుదల కానుంది.