ఆలయం నీడ పడే ఇంట్లో సుఖసంతోషాలు ఉండవు. మనశ్శాంతి లోపిస్తుంది. ఏదో ఒక వివాదం తలెత్తుతుంది. ఆలయానికి కనీసం 200 అడుగుల దూరంలో ఇల్లు ఉంటే ఎలాంటి నష్టం ఉండదు.
రోజు మనం తినే ఆహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మన జీవితం సాఫీగానే సాగుతుంది. వంట గదిలో ఆయుర్వేద ఔషధ దినుసులు చాలానే ఉంటాయి. వాటిని సక్రమంగా వినియోగిస్తే మనకు వ్యాధుల బాధ రానే రాదు. వెల్లుల్లి, ఉల్లి, అల్లం, పసుపు, మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ప్రతి ఒక్కటి ఏదో ఒక ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇలా వీటిని వాడటం వల్ల మన ఒంట్లో ఉన్న సమస్యలను సులభంగా పోగొట్టుకోవచ్చు.
పాలు తాగితే చాలా వరకు రోగాలు నయమవుతాయి. పాలల్లో కాల్షియం, మెగ్నిషియం, ఐరన్, జింక్, విటమిన్ బి12, విటమిన్ డి, ప్రొటీన్లు అధికంగా లభిస్తాయి. ఇందులో అమైనా యాసిడ్స్ కూడా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఇవి ఎంతో దోహదం చేస్తాయి. పాలలో 87 శాతం నీరు ఉంటుంది. మిగిలిన 13 శాతం ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేడ్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
మనలో చాలా మంది తిండి విషయంలో కూడా మొహమాట పడుతుంటారు. ఇది కరెక్టు కాదు. మనకు ఆకలేసినప్పుడు నిర్మొహమాటంగా కావాల్సింది అడిగి మరీ తినాలి. లేకపోతే కడుపు ఎండటం ఖాయం. దీంతో మనకే ఇబ్బంది. బంధువుల ఇంటికి వెళ్లినా నిరభ్యంతరంగా ఆహారం కావాలని అడిగి మరీ తినాలి. అప్పుడే నీ ఆకలి తీరుతుంది. కానీ నువ్వు మొహమాట పడితే కడుపు మాడటం ఖాయం.
దాల్చిన చెక్కలో కూడా రక్తపోటును నియంత్రణలో ఉంచే గుణాలున్నాయి. అధిక రక్తపోటు, షుగర్ ను కంట్రోల్ చేయడంలో దాల్చిన చెక్క దోహదపడుతుంది.
పాండు రోగానికి శొంఠిని నున్నని రాతి మీద అరగదీసిన గంధం 10 గ్రాములు తీసుకుని దాన్ని 50 గ్రాములు ఆవు నెయ్యిలో వేసి నెయ్యిని మరగబెట్టి రోజువారీ ఆహారంలో తీసుకుంటే పాండు రోగం తగ్గుతుంది.
ఉన్నపాటుగా ధనవంతులుగా కావాలంటే కొన్ని పనులు చేయాలి. ధనార్జన ధ్యేయం కోసం ఏ నియమాలు పాటించాలో తెలిపాడు.
గురకను నివారించుకునే మార్గాల్లో రోజు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. గొంతు, నాలుక కండరాలు బలోపేతం చేసుకోవాలి. పడుకునే ముందు ఎక్కువగా నీరు తాగడం, ప్రతి రోజు ఉదయం ఇరవై నిమిషాల పాటు యోగా చేయడం వంటి అలవాట్లు చేసుకుంటే గురక దూరం కావడం జరుగుతుంది.
చికెన్ జీర్ణం కావడానికి 32 గంటలు, చేపలు అరగడానికి కేవలం 7 గంటలే సమయం పడుతుంది. దీంతో చికెన్ కంటే చేపలే మంచి ఆహారంగా తేల్చారు.
అల్కహాల్ తీసుకున్న వ్యక్తి రక్తనాళాలు వ్యాకోచిస్తాయి శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. దీంతో కంటి ఉపరితలంపై ఉన్న చిన్న రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. కంటిలోని రక్త నాళాలు ఎర్రగా మారుతాయి. మద్యం తాగే వారిలో కళ్లు ఎర్రబడటం గమనించవచ్చు.