కోరమాండల్ ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే శాఖ మంత్రి హుటాహుటిన అక్కడికి బయలుదేరి వెళ్లారు. సహాయక చర్యలను అనుక్షణం దగ్గర ఉండి పర్యవేక్షించారు. రైల్వే శాఖ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ప్రీతి ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. ఖమ్మం పోలీసులు మానస ఆత్మహత్య సమాచారం రావడంతోనే వెంటనే అప్రమత్తమయ్యారు. పైగా ఇది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు చెందిన మెడికల్ కాలేజీ కావడంతో పోలీసులు చాలా జాగ్రత్తగా కేసు విచారణ చేశారు. అయితే మానస చదువులో మహా చురుకు.
కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి డ్రైవర్ తప్పిదం కాదని చెబుతున్న రైల్వే శాఖ.. ఆ ప్రమాదానికి వేగం కూడా కారణం కాదని వివరిస్తోంది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం తలెత్తినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని రైల్వే శాఖ చెబుతోంది.
రైల్వే వర్గాల సమాచారం ప్రకారం ప్రమాదం జరిగేందుకు కొద్దిసేపటి ముందు ఆన్లైన్లో మరమ్మతులు జరిగాయి. అది కూడా సిగ్నల్ పాయింట్ వద్ద పనులు చేశారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కడ ఏ సభ జరిగినా.. భారతీయ జనతా పార్టీని, ఆ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ విమర్శలు కురిపిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి.. తొలిసారిగా వారి ఊసు ఎత్తకుండా మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
Rajasthan: పోలీసులంటే మన సమాజం ఎందుకు భయపడుతుందో తెలుసా? వాళ్లు రక్షక బటులు కాబట్టి. ఎవరైనా తప్పు చేస్తే దండించే అధికారం వారికి ఉంది కాబట్టి. అన్నింటికీ మించి శాంతి భద్రతల పరిరక్షణలో వారు అసలు రాజీపడరు కాబట్టి. కనిపించే చట్టానికి, ధర్మానికి, న్యాయానికి వారు ప్రతీకలు కాబట్టి.. సమాజం వారిని గౌరవిస్తుంది. అంతకుమించి భయపడుతుంది. అలాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించి ఎంతో పేరు తెచ్చుకున్న పోలీసులను మనం చూసాం. వారి […]
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వైపు సానుకూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో.. అనూహ్యంగా కొంతమంది భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుండడం, బండి సంజయ్ తో మంతనాలు జరుపుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.
ఒక యువకుడు తనకు అత్యవసరమైన పని ఉండడంతో తన స్నేహితుడి కారును అడుగుతాడు. ఆ కారు కొత్తదే అయినప్పటికీ ఎంత ప్రయత్నించినా స్టార్ట్ కాదు. విసిగి వేసారి పోయి తన స్నేహితుడి సహాయం కోరతాడు. దీంతో అతడు వచ్చి ఇతడు మనకులపొడే, వెంటనే స్టార్ట్ కా అనే ఒక కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుతాడు. దీంతో కారు వెంటనే స్టార్ట్ అయిపోతుంది.
ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ నిర్వహిస్తున్న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో తన మనసులో ఉన్న పలు విషయాలను పంచుకున్నారు.
మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత సేఫ్ అంటూ పరోక్షంగా అరెస్టు చేయాల్సిందే అనే సంకేతాలు కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులకు, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఇచ్చారు.