ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్నాయి. వ్యాక్సిన్ కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు కరోనా తొలి వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతుంది. రష్యా తొలి కరోనా … [Read more...]
అన్నగారికి మించిన వెన్నుపోటు పవన్ కళ్యాణ్ కు…! తట్టుకోగలడా…?
రాష్ట్రంలో జనసేన పరిస్థితి రాజకీయంగా ఎలాంటిదో అందరికీ తెలిసిందే. నిర్దిష్టమైన ఓటుబ్యాంకు ఉన్నా కూడా ప్రజలను మెప్పించడంలో పవన్ ఘోరంగా విఫలం అయ్యాడు అన్నది జగమెరిగిన … [Read more...]
టిడిపిలో ఆ మాజీ మంత్రి మిస్సింగ్..! దొరికితే కటకటాల వెనక్కే…?
తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఏళ్లుగా ఉంటూ.... 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ ఓ వెలుగు వెలిగిన బడా నేతలు అంతా ఇప్పుడు అసలు అడ్రస్ లేకుండా పోయారు. అందరూ ఎంతో కొంత యాక్టివ్ గా ఉన్నా … [Read more...]
ఈ సారి జగన్ సెగ డైరెక్ట్ కోర్టుకే తగిలింది..! అంత తొందర ఏల నాయకా…?
ఆంధ్రప్రదేశ్ లో వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. గవర్నర్ ఆమోదించడంతో విశాఖకు రాజధాని … [Read more...]
నిజంగానే ఎన్నికల కోసం ఆ హీరోయిన్ ని వాడుకుంటున్నారా…?
ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నారని ఆరోపణలు ముందు నుండి వస్తున్నాయి. హత్య జరిగి చాలా రోజులు అయిన తర్వాత బీహార్ అసెంబ్లీలో అతని టాపిక్ … [Read more...]
అమరావతి ప్రజలకు షాక్ ఇచ్చేలా జగన్ బంపర్ ఆఫర్…!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితికి తగ్గట్టు వ్యవహరించడంలో బాగా రాటుదేలిపోయాడు. ప్రస్తుతం కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లా వాసులు రాజధాని విషయంలో వైఎస్సార్ … [Read more...]
ఇంతకీ ఆ గుమ్మడికాయల దొంగ ఎవరు నాగబాబు…?
జనసేన పార్టీ నేత మెగా బ్రదర్ నాగబాబు మళ్ళీ ట్విట్టర్ లో యాక్టివ్ అయ్యారు. ఎన్నికల సమయంలో ఓటు వేసేటప్పుడు ప్రజలు ఎలా ఉండాలో.... జరిగే వాటిని గమనిస్తూ తమ అమూల్యమైన ఓటుని ఎలా వేయాలో … [Read more...]
విజయవాడ అగ్ని ప్రమాదంలో చనిపోయింది ఆ మూడు జిల్లాల వారే…
ఈరోజు తెల్లవారుజామున ఎవరికీ అర్థం కాని రీతిలో బెజవాడ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం తో ఒక్కసారిగా ఏపీ ప్రజలు కంగారుపడ్డారు. కోవిడ్ సెంటర్ గా మారిన స్వర్ణ ప్యాలెస్ లో షార్ట్ … [Read more...]
అడ్డంగా బుక్కయిన కేటీఆర్…! అలా మాట్లాడి ఉండకూడదు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రివర్యులు అయిన కేటీఆర్.... రాష్ట్ర ప్రజలతో, తన ఫ్యాన్స్ తో తరచుగా ముచ్చటిస్తూ ఉంటారు. … [Read more...]
అదే జరిగి ఉంటే విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో ఎంతో మంది బ్రతికేవారు..!
ఈ రోజు తెల్లవారుజామున విజయవాడ ఏలూరు రోడ్డు లోని కళా స్వర్ణ ప్యాలస్ లో జరిగిన ఘటన రాష్ట్రాన్ని షాక్ కు గురి చేసింది. రమేష్ ఆస్పత్రి కోవిడ్ సెంటర్ గా స్వర్ణ ప్యాలెస్ ను లీజుకు … [Read more...]