తండ్రి లేని పిల్లగాడు.. నాడు దేశాన్ని ఏలుతున్న సోనియా గాంధీనే ఎదురించాడు.. 16 నెలలు జైలుకెళ్లాడు. అయినా ఆ చెక్కుచెదరని సంకల్పం.. మనో ధైర్యం అతడిని మొండిగా ముందుకెళ్లేలా చేసింది. ప్రత్యర్థులు ఎంత బలవంతులు అయినా 2014లో కూటమి గట్టినా మొండిగా ఎదుర్కొన్నాడు. ఓడిపోయినా ఐదేళ్లు పార్టీని కాపాడాడు. పాదయాత్రతో ప్రజల మనసు గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ అలుపెరుగని ‘బాట’సారి చివరకు విజయతీరాలకు చేరాడు. ‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా’ […]
బిగ్ బాస్ లో విజేతగా అభిజిత్ గెలిచినా అందరి మనసు గెలిచి అటు సగం డబ్బు కూడా గెలిచింది ఎవరైనా ఉన్నారంటే అది సయ్యద్ సోహైల్ మాత్రమే. బిగ్ బాస్ లో యంగ్ టాలెంటెడ్ గాయ్ తన ఆవేశంతో మరో అర్జున్ రెడ్డిగా ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అలాగే కామెడీని కూడా పండించాడు. బిగ్ బాస్ ఫైనల్ వేళ టాప్ 3గా మిగిలిన అభిజిత్, అఖిల్, సోహైల్ లకు నాగార్జున బిగ్ ఆఫర్ ఇచ్చాడు. రూ.25 లక్షలు తీసుకొని […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూసిన బిగ్ బాస్ విజేత ఎవరనేది తేలిపోయింది. 105 రోజుల పాటు సాగిన ఈ గేమ్ లో గేమ్ సరిగా ఆడకున్నా మైండ్ గేమ్ తో ఎవ్వరిని ఏమో నొప్పింపక తానొవ్వక సైలెంట్ గా మెదిలిన అభిజిత్ ప్రేక్షకులను మెప్పించి చివరకు విజేతగా నిలిచాడు. హౌస్ లోనే యాక్టివ్ గా అన్ని గేమ్స్ ఆడి అమ్మాయిలతో సరసాలు చేసిన అఖిల్ కు నిరాశ ఎదురైంది. అతడు రన్నరప్ గా నిలిచాడు. ఇక […]
కరోనా కల్లోలంలో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఊరటనిచ్చింది. కనీసం అప్పు తీసుకునే అవకాశం కల్పించింది. తల్లి పెట్టక అడుక్కు తిననివ్వక ఇవ్వక ఇన్నాళ్లు కేంద్రం రాష్ట్రాలకు అప్పులు తీసుకునే స్వేచ్ఛను కూడా ఇవ్వలేదు. ఇప్పుడు సంస్కరణలు చేశాక అనుమతిచ్చింది. అప్పులు తీసుకొని బతకండని ఊరటనిచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలు చేపట్టిన సంస్కరణల కారణంగా అధిక రుణం తీసుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. కరోనా లాక్ డౌన్ తో ఎదురైన కష్టకాలంలో ఉన్న […]
బెజవాడ ఒకప్పుడు రౌడీలకు పేరొందింది.. వంగవీటి, నెహ్రూ హయాంలో ఆధిపత్య పోరుతో బెజవాడ రగిలిపోయింది. వారు అంతరించాక వారి వారసులు వెలుగులోకి వచ్చినా తండ్రులంతా పరపతిపేరు సంపాదించుకోలేదు. దీంతో బెజవాడ కూల్ అయిపోయింది. అయితే వైసీపీ పాలనలో మరోసారి బెజవాడ, కృష్ణ జిల్లాలో రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. టీడీపీ, వైసీపీ ఫైట్ లో నేతలు మళ్లీ రగిలిపోతున్నారు. ముఖ్యంగా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన నేతలకు.. ఆది నుంచి వైసీపీలో ఉన్న నేతలకు మధ్య విభేదాలతో భగ్గుమంటోంది. […]
పోలవరం.. ఏపీ కలల ప్రాజెక్టు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టును ఆయన కుమారుడే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టుదలతో పూర్తి చేయిస్తుండడం విశేషంగా మారింది. చంద్రబాబు హయాంలో ఏటీఎంలా మారిన పోలవరంను జగన్ గద్దెనెక్కాక టీడీపీ కాంట్రాక్టులను రద్దు చేసి ‘మేఘా’ చేతికి అప్పజెప్పింది. కాళేశ్వరంను మూడేళ్లలోనే పూర్తి మేఘా అదే పట్టుదలతో ఇప్పుడు పోలవరం పనులను పరుగులు పెట్టిస్తోంది. ప్రాజెక్టు చేపట్టినప్పటి నుంచి ఎక్కడా ఆపకుండా పూర్తి చేస్తోంది. […]
తెలంగాణ కీర్తి బావుటా నలుదిశలా ఎగిరేలా కొత్త సచివాలయం నిర్మించాలని కేసీఆర్ కలలుగన్నాడు. తెలంగాణ హైకోర్టులో ఎన్ని పిటీషన్లు, అడ్డంకులు ఎదురైనా సరే వాటన్నింటిని అధిగమించి ఎట్టకేలకు పాత సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయం నిర్మాణ పనులు ప్రారంభించాడు. Also Read: ఒక్క ల్యాండ్.. ఇద్దరు యజమానులు వచ్చే దసరా పండుగకు కొత్త సచివాలయం నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పనులు ప్రారంభమైన నేపథ్యంలో భవన నిర్మాణం, ఖాళీ స్థలంలో చిన్నపాటి మార్పులు చేస్తూ నిర్మాణ […]
గత చంద్రబాబు పాలనతో పోల్చినప్పుడు కేసీఆర్ బెటర్ అన్నారు. ఇప్పుడు చంద్రబాబు పోయి జగన్ వచ్చాడు. ఇప్పుడు పోల్చి చూస్తే కేసీఆర్ కంటే జగన్ బెటర్ అంటున్నారు. తెలంగాణకు జగన్ లాంటి పాలన కావాలని ఆశిస్తున్నారు. కేసీఆర్ ను మించి జగన్ పాలనలో దూసుకుపోవడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. Also Read: పీసీసీ చీఫ్ ఎవరైనా పాదయాత్ర చేసుడే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య పోలికలు పెరిగాయి. రెండు రాష్ట్రాల్లో […]
ఎంకిపెళ్లి సుబ్బి చావు కొచ్చిందంటే ఇదేనేమో.. ఏదైనా మంచి అయినా చెడు అయినా మెగా బ్రదర్ నాగబాబు మనసులో దాచుకోకుండా కక్కేస్తుంటాడు. ఇప్పుడు అదే జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ లో ఆగ్రహానికి కారణమైంది. సీఎం జగన్ తాజాగా సినీ పరిశ్రమపై వరాలు కురిపించారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్లు సహా, అన్ని థియేటర్లకూ ఫిక్స్డ్ ఎలక్ట్రిసిటీ చార్జీలు రద్దు చేశారు. నెలకు రూ.3 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం భరించనున్నట్లు తెలిపారు..థియేటర్లు చెల్లించాల్సిన 3 […]
ఒక్క అంగుళం టీడీపీ నేతల కబంధ హస్తాల్లో ఉన్నా సరే.. వదలకుండా స్వాధీనం చేసుకుంటున్నారు సీఎం జగన్. విశాఖను ఏపీకి పరిపాలన రాజధానిగా ప్రకటించిన జగన్ అక్కడ ప్రతి ఇంచు ప్రభుత్వ భూమిని గుర్తించి స్వాధీనం చేసుకుంటున్న తీరు చర్చనీయాంశమవుతోంది. Also Read: రైతుకు ఈ దుస్థితి ఎందుకొచ్చింది? ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు కబ్జా చేసిన భూములపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. డైరెక్టుగా ఉదయమే బుల్ డోజర్లతో వెళ్లి కూలగొట్టేస్తున్నారు. తెల్లవారి మీడియాకు తెలిసే సరికి […]