తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు.. ప్రముఖ నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు - ప్రముఖ నటుడు కాశీ విశ్వనాథ్ సంయుక్తంగా అప్పాజీని శాలువాతో సత్కరించి, ఎన్టీఆర్ శత జయంతి జ్ఞాపికతోపాటు, కాంస్య పతకం అందించారు.
సమ్మర్ హాలిడేస్ కావడంతో ఇంటికి వెళ్లిన విద్యార్థులు తిరిగి హాస్టల్కు రాగా.. వారి బట్టలు, సామాన్లు కనిపించలేదు. ఈ విషయం గురించి సిబ్బందిని అడగగా వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.
ఇప్పటివరకూ పాలన కేంద్రంగా నార్త్ సౌత్ బ్లాక్ కార్యాలయాల్లో ఈ అతిపెద్ద మ్యూజియంను ఏర్పాటు చేయబోతున్నారు. బ్రిటీష్ కాలం నుంచి ఇప్పటిదాకా మూడు అంతస్తుల్లో 900కు పైగా గదులు ఉన్నాయి. సెంట్రల్ విస్తా పూర్తయ్యాక ప్రారంభమయ్యాక.. నార్త్ సౌత్ బ్లాక్ లను తరలించి వీటిల్లో అతిపెద్ద మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నారు.
వీరిలో శ్రీకర్ భరత్ ఇప్పటికే అరంగేట్రం చేయగా, ఇషాన్ కిషన్ టెస్ట్ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. కిషన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కావడంతో అతనికి అవకాశం వస్తుంది ఏమో అని పలువురు అంటున్నారు.
ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ అనగానే ప్రధానంగా భారత బ్యాటర్లకు, కంగారు బౌలర్లకు మధ్య పోటీ ఉంటుందని అంతా భావిస్తున్నారు. 2021 లోనూ అంచనాలను అందుకోలేక, ఒత్తిడికి నిలబడలేక టీమ్ ఇండియా బ్యాటర్లు విఫలమయ్యారు.
జనవరిలో నిశ్చితార్థం జరగ్గా శర్వానంద్- రక్షిత రెడ్డి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. ఇందుకు రాజస్థాన్ లోని లీలా ప్యాలస్ ఎంచుకున్నారు. ఇక్కడ రెండు రోజులు శర్వానంద్-రక్షిత రెడ్డిల వివాహం జరిగింది.
అందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషనల్ పాయింట్తో ‘విమానం’ సినిమాను తెరకెక్కించారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకొక విషయం గుర్తుకు వచ్చింది. అదేంటంటే ‘జీఎంఆర్ సంస్థల అధినేత మల్లిఖార్జునరావుగారికి పెళ్లైంది.
తానా మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి ఇళయరాజాను స్వయంగా కలిసి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇళయరాజా రాకతో కాన్ఫరెన్స్లో సంగీతహోరులో ప్రేక్షకులు తడిసి ముద్దవ్వడం ఖాయమని అధ్యక్షుడు అంజయ్య చౌదరిలావు అంటున్నారు.
ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనుండగా చంద్రబాబు సహా పలు రాష్ట్రాలకు చెందిన నేతలు హాజరుకానున్నారు. కాగా ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చంద్రబాబుతో సమావేశమయ్యే చాన్స్ ఉందని రాజకీయవర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు.ఈ సందర్భంగా ఆయన ట్విటర్ మరియు ఫేస్ బుక్ లో ఒక ప్రెస్ నోట్ విడుదల చేసారు. ఇది ఇలా ఉండగా ఈ ప్రమాదం కొంత మంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు