దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ పై భారీ అంచనాలు ఉన్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదల కానుందనే ప్రచారం జరుగుతుంది.
అషురెడ్డి, అరియనా గ్లోరీలతో బోల్డ్ ఇంటర్వ్యూలు చేసి ఫేమ్ తెచ్చిపెట్టాడు. ఇనాయ సుల్తానా సైతం వర్మ కారణంగానే పాపులర్ అయ్యింది.
ఆస్ట్రేలియా మరింత భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశాడు. స్లాగ్ ఓవర్ పొదుపుగా వేయడంతో బుమ్రా మీద ప్రశంసల జల్లు కురుస్తోంది.
నాజీ యుద్ధ నేరస్థులు, నరహంతకులు సురక్షితంగా సెటిల్ అయినటువంటి ప్రాంతం ఏంటంటే అది కెనడా అని తేల్చింది.
ఇది పల్లవి ప్రశాంత్ పై ప్రేక్షకుల్లో నెగిటివిటీకి దారితీయవచ్చు. చదువు, లోక జ్ఞానం, లౌక్యం తెలియని పల్లవి ప్రశాంత్ ని రతికా రోజ్ బాగా ట్రాప్ చేస్తుంది.
అంతేకాదు లాస్ట్ 20 మినిట్స్ ఈ సినిమాకే హైలైట్ అవుతుందని తెలుస్తోంది. ఆ చివరి 20 నిమిషాలు అభిమానులకు ఆనందాన్ని పంచడం ఖాయమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇక సమ్మోహనం అనే సినిమా నుంచి పవిత్ర, నరేష్ ఆన్ స్క్రీన్ పై కెమెస్ట్రీ వర్కౌట్ కావడంతో అప్పటి నుంచి వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత ప్రేమలో పడ్డట్లు తెలిపారు.
ఇప్పుడు 2024లో ఏం జరుగబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. అన్నాడీఎంకే బీజేపీతో తెగదెంపులు, తమిళనాడు లో ఏం జరగబోతోంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
ఇక తెలంగాణలో ఒకే ఒక్క ఆశాకిరణం బీజేపీ. ఎంత ఎత్తుకు బీజేపీ ఎదిగిందో ఇప్పుడు ఘోర తప్పిదాల వల్ల బీజేపీ ప్రభ పడిపోయింది. బండి సంజయ్ వైదొలగడంతో బీజేపీ పతనం ప్రారంభమైంది.
ఇప్పటికే టీడీపీతో పొత్తుపై ఇప్పటం సభలోనే పవన్ హింట్ ఇచ్చాడు. ఇప్పటికే తన శ్రేణులకు ప్రజలకు వివరించారు. దీంతో జగన్ దీనిపై ఎన్ని ఎత్తులు వేసినా పారలేదు.