019 ఎన్నికల్లో జనసేన తరుపున పోటీచేసిన శేషుకుమారికి పాతిక వేల పై చిలులు ఓట్లు వచ్చాయి. 2009లో ప్రజారాజ్యం సొంతం చేసుకున్న సీటు కూడా ఇది. ఇలా అన్నవిధాలా ట్రాక్ రికార్డును పరిగణలోకి తీసుకొని పవన్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని వైసీపీ అనుమానిస్తోంది.
కర్నాటక ఎన్నికల్లో ప్రతికూలత, కాంగ్రెస్ తో పాటు మోదీ వ్యతిరేక శిబిరానికి అనుకూతలు నడుమ చంద్రబాబు పాత్ర నిడివి పెరిగింది. ఈ తరుణంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి చంద్రబాబు నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. అందుకే ముందుగా అమిత్ షాకు నిర్ణయాత్మక సూచనలు చేసినట్టు తెలుస్తోంది.
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని జోక్యం చెప్పిన ఓ అస్ట్రాలజర్ తోనూ ట్వీట్ చేయించారు. ఆయన ట్వీట్ ను వైసీపీ నేతలు ప్రచారం చేసుకునేలోపే పాత ట్వీట్ వైరల్ అయింది. తాజాగా హర్యానా కు చెందిన ఓ అస్ట్రాలజర్ తో ట్వీట్ చేయించారు. ఇలా వరుసగా సమయం సందర్భం లేకుండా జగన్ ప్రభుత్వం మళ్లీ వస్తుందని.. జగన్ సీఎం అవుతారని ఎందుకు ట్విట్టర్లో జోస్యాలు చెప్పిస్తున్నారో సులువుగానే అర్థం చేసుకోవచ్చు.
శ్రీకాకుళం టీడీపీకి కంచుకోట. ఈసారి ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలను గెలిచి స్వీప్ చేయాలని చూస్తోంది. నాయకుల మధ్య ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని భావిస్తోంది.
సాధరణంగా ఇప్పుడు అంతా ఆన్ లైన్ లోనే రైలు టిక్కెట్ బుక్ చేసుకుంటారు. అటువంటి సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. దీనిని టిక్ చేసుకుంటే టిక్కెట్ ధరతో కేవలం 45 పైసల్ కట్ అవుతుంది. కానీ రూ.10 లక్షల బీమా కవర్ అవుతుంది.
ఏ హడావుడి లేకుండా అమిత్ షా చంద్రబాబుకు తాజాగా అపాయింట్ మెంట్ ఇచ్చి సమావేశమవుతుండడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇది ఒక్క అమిత్ షాతోనే కాదు ప్రధాని మోదీతో సైతం చంద్రబాబు భేటీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
నిజం చెప్పాలంటే చంద్రబాబు భయపడుతున్నారు. పార్టీలో అసమ్మతి స్వరాలు పెరుగుతున్నా కంట్రోల్ చేయలేని నిస్సహాయ స్థితిలో చంద్రబాబు ఉండడం పార్టీ శ్రేణులను సైతం విస్మయపరుస్తోంది.
చిలకలూరిపేటలో తనకు ప్రత్యామ్నాయంగా ప్రవీణ్ అనే నాయకుడ్ని తెరపైకి తేవడంపై ప్రత్తిపాటి పుల్లారావు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే రాయపాటి రూపంలో అలక, అసంతృప్తిలు ఉండగా.. ఇప్పుడు ఆ రెండు నియోజకవర్గాల్లో అసంతృప్తులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి.
మూడేళ్లుగా అపాయింట్ మెంట్ ఇవ్వలేదంటే చంద్రబాబు కూడా కఠిన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో అమీతుమీ తేల్చుకోవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని కోడెల వర్గీయులు చెబుతున్నారు.
అయితే ఉన్నట్టుండి జయదేవ్ సైతం సైలెంట్ అయ్యారు. ఆయన సైతం వైసీపీ వైపు చూస్తున్నట్టు సమాచారం. మొత్తానికైతే టీడీపీ నుంచి ఇద్దరు ఎంపీలు బయటకు వెళ్లాలనుకోవడం చంద్రబాబుకు ఝలకే.