పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 56 పరుగులు తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ గా ఐపీఎల్ లో రాహుల్ కు ఇది 50 వ మ్యాచ్ కావడం విశేషం. కెప్టెన్ గా తొలి యాబై మ్యాచ్ ల్లో అతడు తన జట్టును 26 సార్లు గెలిపించాడు.
గతవారం పంజాబ్ జట్టు ముంబై ఇండియన్స్ జట్టుతో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 214 పరుగులు చేసింది. 215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు చివరి ఓవర్ వరకు పోరాడి 201 పరుగులకే పరిమితమైంది. దీంతో ముంబై జట్టు 13 పరుగులు తేడాతో ఓటమి పాలయ్యింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ లో భాగంగా శుక్రవారం పంజాబ్ కింగ్స్ - లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య కీలక పోరు జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నో జట్టు బ్యాటర్లు రెచ్చిపోయారు.
ఐపీఎల్ అంటేనే మజా. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఈ లీగ్.. ప్రతి ఏటా అభిమానుల ఆదరణను మరింత పొందుతోంది. దీనికి ప్రధాన కారణం సీజన్ సీజన్ కు మరింత ఎంటర్టైన్మెంట్ ను అభిమానులకు అందించడమే.
చిన్నారుల నుంచి పెద్దవారి వరకు ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది. స్మార్ట్ ఫోన్ లేకుండా ఏ పని చేయలేని పరిస్థితి. అనేక వ్యవహారాలను ఈ స్మార్ట్ ఫోన్ తోనే నిర్వహించేందుకు అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్ తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అన్ని అనర్ధాలు కూడా ఉన్నాయి. ఉపయోగాలు గురించి ఎక్కువగా చూస్తున్న ప్రజలు అనర్ధాలు గురించి
2008 నుంచి ఇప్పటి వరకు ఐపీఎల్ లో చెన్నై, రాజస్థాన్ రాయల్స్ జట్లు 15 సార్లు తలపడగా.. 13 సార్లు రాజస్థాన్ జట్టు విజయం సాధించింది. రెండుసార్లు మాత్రమే చెన్నై జట్టు గెలిచింది. పూర్తి స్థాయిలో చెన్నైపై ఆధిపత్యాన్ని కనబరుస్తోంది రాజస్థాన్ జట్టు. మాస్టర్ మైండ్ కెప్టెన్సీతో అదరగొడుతున్న చెన్నైకి.. చెమటలు పట్టిస్తున్నాడు యువ కెప్టెన్ సంజు శాంసన్.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ లో అదరగొడుతోంది. అన్ని జట్లపై ఆధిపత్యం చెలాయిస్తున్న చెన్నై జట్టు రాజస్థాన్ రాయల్స్ చేతిలో మాత్రం దెబ్బలు తింటోంది. ఇంకా చెప్పాలంటే ఈ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కి తలనొప్పిగా మారిపోయింది. సీజన్ లో రెండుసార్లు ఇప్పటివరకు తలపడితే.. మ్యాచ్ ల్లోనూ చెన్నై జట్టు ఓడిపోయింది.
హైదరాబాద్ జట్టులో అతి కొద్ది మంది ఆటగాళ్లు మాత్రమే తమ స్థాయిలో రాణిస్తున్నారు. కీలక ప్లేయర్లు చేతులెత్తేస్తుండడంతో ఆ జట్టు పరాభవాన్ని మూట గట్టుకోవాల్సి వస్తోంది. రాణిస్తున్న ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లలో వాషింగ్టన్ సుందర్ ఒకడు.
బెంగళూరు జట్టుకు కొన్నేళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలో బెంగుళూరు జట్టు సొంత మైదానం అయిన స్వామి స్టేడియంలో అనేక మ్యాచ్ లు ఆడాడు విరాట్ కోహ్లీ. తాజాగా బుధవారం కోల్కతా జట్టుతో ఆడిన మ్యాచ్ లోను అద్భుతంగా రాణించి 54 పరుగులు చేశాడు. దీంతో ఒకే వేదికపై టి20 లో మూడు వేలకు పైగా రన్స్ చేసిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు.
ఐపీఎల్-2023 లో సగం మ్యాచ్ లు పూర్తయ్యేసరికి ఫాఫ్ డు ప్లెసిస్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్ లో ఉన్నాడు. వచ్చే జూలై నాటికి 39 ఏళ్ల వయసుకి చేరుకోబోతున్నాడు. ఈ వయసులోనూ అద్భుతమైన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు.