ఆసియా గేమ్స్ లో సత్తా చాటితే మాత్రం సీఎస్కే తదుపరి కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ ను చెన్నై యాజమాన్యం కన్ఫామ్ చేసే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.
ఇకపోతే అశ్విన్ స్వదేశంలో 337 వికెట్లు తీయగా, కుంబ్లే కంటే 13 వికెట్లు అధికంగా తీశాడు. ఇక బౌలర్ గానే కాకుండా బ్యాటరుగా కూడా అశ్విన్ రాణిస్తూ భారత జట్టుకు టెస్టుల్లోనూ అద్భుతమైన విజయాలను అందించాడు.
ఈ రెండు జట్ల మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు జట్లలో ఎవరు ఆడుతారు అన్న దానిపైన కూడా అభిమానులు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. నర్న్ బెర్గ్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడిన అర్సనల్ టీమ్ కు చెందిన లియాండ్రో ట్రోశార్డ్ కోరుకుంటున్నాడు.
103 స్ట్రైక్ రేటుతో ఒక ఇన్నింగ్స్ లో 150కి పైగా పరుగులు సాధించిన బ్యాటర్ గా ఆడమ్ గిల్ క్రిస్ట్ తో కలిసి సంయుక్తంగా ఈ స్థానంలో కొనసాగుతున్నాడు. 93 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్న క్రావ్లీ యాషెస్ టెస్టుల్లో వేగవంతంగా సెంచరీ సాధించిన నాలుగో ఇంగ్లాండ్ బ్యాటరుగా నిలిచాడు.
కేవలం ఒక్క పరుగు ద్వారంలో సెంచరీకి దూరం అయ్యాడు. పోనీ అవుట్ అయ్యాడా అంటే అది లేకుండా పోయింది. సహచర ఆటగాడు చివరి వికెట్ గా వెనుదిరగడంతో 99 పరుగుల వద్ద నాటౌట్ గా నిలవాల్సి వచ్చింది.
దీంతో ఆసియా గేమ్స్ కు ఎంపికైన జట్టుతో ఐర్లాండ్ సిరీస్ ఆడాలన్న ఉద్దేశంలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం కన్ఫామ్ అయితే రుతురాజ్ గైక్వాడ్ ఐర్లాండ్ పర్యటనలో భారత్ కెప్టెన్ గా ఆడే అవకాశం ఉంది.
యాషెస్ సిరీస్ అంటే చాలు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు చెలరేగిపోతుంటాయి. ఈ సిరీస్ కోసం కొన్ని నెలల ముందు నుంచే ఇరు జట్లు సన్నద్ధమవుతుంటాయి. ఈ సిరీస్ విజయం రెండు జట్ల కల మాత్రమే కాదు.
కింగ్ కోహ్లీ రికార్డుల పరంపర కొనసాగుతోంది. వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్టులో ఆడడం ద్వారా అన్ని ఫార్మాట్లలో కలిపి 500 మ్యాచ్ ఆడిన కోహ్లీ ఈ ఘనత సాధించిన అతి కొద్ది మంది క్రికెటర్లలో ఒకటిగా నిలిచాడు. అలాగే 500 మ్యాచ్ లో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో 206 బంతులు ఆడిన కోహ్లీ 10 ఫోర్ల సహాయంతో 121 పరుగులు చేశాడు.
భారత్ వేదికగా అక్టోబర్ నుంచి నవంబర్ వరకు వరల్డ్ కప్ జరగనుంది. సుమారు 12 ఏళ్ల తర్వాత భారత్ వేదికగా వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి. చివరిసారిగా భారత్ కూడా 2011 లోనే వరల్డ్ కప్ దక్కించుకుంది. ఆ తర్వాత నుంచి మరో ఐసీసీ ట్రోఫీని భారత్ గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ సాధించడమే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగుతోంది. సొంత మైదానాల్లో ఆడుతుండడం భారత జట్టుకు కలిసి వస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే మెరుగైన టీమ్ ను వరల్డ్ కప్ కు పంపించేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేస్తోంది.
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు రెండో టెస్ట్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ఆడడం ద్వారా విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. ప్రపంచ క్రికెట్ లో 500 మ్యాచ్ ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు కోహ్లీ. అయితే కోహ్లీ అంటే అమితంగా ఇష్టపడే వెస్టిండీస్ జట్టు కీపర్ డా సిల్వా తల్లి.. కోహ్లీ ఆటను చూసేందుకు వస్తానని కొడుకుతో చెప్పింది.